షాకింగ్.. బహిరంగంగా కట్ చేసిన పండ్లు, మాంసం అమ్మితే జైలుకేనట..!

ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. చైనా నగరంలోని వ్యూహన్‌లో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 80 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోగా.. లక్ష మంది వరకు దీని బారినపడ్డారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్ తాకడంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అలీగడ్ నగరంలో జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా మాంసం, కట్ చేసిన పండ్ల […]

షాకింగ్.. బహిరంగంగా కట్ చేసిన పండ్లు, మాంసం అమ్మితే జైలుకేనట..!
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2020 | 8:45 PM

ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. చైనా నగరంలోని వ్యూహన్‌లో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 80 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోగా.. లక్ష మంది వరకు దీని బారినపడ్డారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్ తాకడంతో.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అలీగడ్ నగరంలో జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా మాంసం, కట్ చేసిన పండ్ల అమ్మకాలపై నిషేధం విధించారు.

అలీగడ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చంద్ర భూషన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నుంచి దూరంగా ఉండేందుకే.. ఇలా బహిరంగంగా మాంస విక్రయాలతో పాటుగా.. కట్ చేసిన పండ్లు వంటి ఆహార పదార్ధాల విక్రయాలపై బ్యాన్ విధించారు.దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. నిబంధనల ఉల్లింఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా యూపీలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..