Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహమ్మారి ఉధృతి అధికంగా ఉంది.

Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి
Chittoor Corona Cases
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2021 | 1:47 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహమ్మారి ఉధృతి అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరే జిల్లాలో నమోదుకాని రీతిలో చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం జిల్లావాసులను కలవరపెడుతోంది. గత ఏడాది కాలంలో జిల్లాలో 88,349 కేసులు నమోదవగా 857 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. అత్యధిక మరణాలతో రాష్ట్రంలో ఫస్ట్ ప్లేసులో ఉన్న చిత్తూరు జిల్లా … తాజాగా నమోదవుతున్న కేసులు కూడా అదే స్థాయిలో ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2083 యాక్టివ్‌ కేసులు ఉండగా.. వాటిలో 490 కేసులు చిత్తూరు జిల్లాలోనే ఉండటం పరిస్థితుల తీవ్రతను వివరిస్తుంది.

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అలర్టైన అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.  కరోనా పాజిటీవ్‌ ఉన్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి.. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దించారు. పద్మావతి కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స అందివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలపై అధికారులు చాలా కారణాలు చెబుతున్నారు. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల ద్వారా మహమ్మారి వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా 25 వేల తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రతినెలా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఉత్తరాధి భక్తులు శ్రీవారి దర్శనానికి ఎక్కువగా వస్తున్నారు.

Also Read:  Orvakal airport: కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. 28వ తేదీ నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు

Meat shops: మంగళవారం మాంసం షాపులు మొత్తానికే బంద్.. తీవ్ర వివాదమవుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం

ఆఫ్ సెంచరీ కాగానే కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్
ఆఫ్ సెంచరీ కాగానే కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్
సుశాంత్ మృతి కేసు.. సీబీఐ ఫైనర్ రిపోర్టులో సంచలన విషయాలు
సుశాంత్ మృతి కేసు.. సీబీఐ ఫైనర్ రిపోర్టులో సంచలన విషయాలు
జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల బస్తాలు.. వీడియో రిలీజ్!
జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల బస్తాలు.. వీడియో రిలీజ్!
నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం? ఫడ్నవీస్‌ ఏమన్నారంటే..
నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం? ఫడ్నవీస్‌ ఏమన్నారంటే..
సినిమాలు డిజాస్టర్ అయినా కోట్ల ఆస్తి కూడబెట్టిన బ్యూటీ ఎవరంటే?
సినిమాలు డిజాస్టర్ అయినా కోట్ల ఆస్తి కూడబెట్టిన బ్యూటీ ఎవరంటే?
కెకెఆర్‌కు అన్యాయం చేసిన అంపైర్లు?
కెకెఆర్‌కు అన్యాయం చేసిన అంపైర్లు?
అప్పుడే ఓటీటీలోకి సందీప్ కిషన్ 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి సందీప్ కిషన్ 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏపీలో కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచి అంటే..?
ఏపీలో కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచి అంటే..?
పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు: కేసీఆర్
పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు: కేసీఆర్
ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 83% మంది నిరుద్యోగులుగానే.. నివేదిక
ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 83% మంది నిరుద్యోగులుగానే.. నివేదిక