CHINESE BIO-WEAPON: కరోనా చైనీస్ బయో వెపనే.. డ్రాగన్ సైంటిస్టులు, మిలిటరీ అధికారుల మధ్య ఐదేళ్ళ క్రితమే చర్చ?

ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ యాదృచ్ఛికంగా జీవుల నుంచి పుట్టిందా? లేక చైనా జీవాయుధంగా తయారు చేసి ప్రపంచం మీదికి వదిలిందా? ఈ చర్చ మళ్ళీ మొదలైంది.

CHINESE BIO-WEAPON: కరోనా చైనీస్ బయో వెపనే.. డ్రాగన్ సైంటిస్టులు, మిలిటరీ అధికారుల మధ్య ఐదేళ్ళ క్రితమే చర్చ?
China Biowar
Follow us

|

Updated on: May 09, 2021 | 1:15 PM

CHINESE BIO-WEAPON CORONA VIRUS DRAGAN CONSPIRACY: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (CORONA VIRUS) యాదృచ్ఛికంగా జీవుల నుంచి పుట్టిందా? లేక చైనా (CHINA) జీవాయుధంగా (BIO-WEAPON) తయారు చేసి ప్రపంచం (WORLD) మీదికి వదిలిందా? ఈ చర్చ మళ్ళీ మొదలైంది. కాకపోతే ఈసారి కొన్ని సాక్ష్యాల సహితంగా చర్చ మొదలైంది. నిజానికి ఈ రకమైన వాదనను చైనా పలు మార్లు ఖండించింది. కానీ.. చైనా మూడో ప్రపంచ యుద్ధాన్ని (THIRD WORLD WAR) జీవాయుధాలతో ప్రారంభించాలన్న కుతంత్రంతోనే కరోనా వైరస్‌ను తయారు చేసి ప్రపంచం మీదికి వదిలిందన్నట్లు తాజాగా కథనాలు మొదలయ్యాయి.

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను చైనా తమ జీవాయుధాల లాబ‌రేట‌రీ (BIO-WEAPON LABORATORY)ల్లో త‌యారు చేసింద‌ని తాజాగా సాక్ష్యాలు వెల్లడవుతున్నాయి. జీవాయుధంగా కరోనా (CORONA)ను తయారు చేసిన చైనా.. కావాల‌నే భూమ్మీద‌కు వ‌దిలింద‌ని అమెరికా (AMERICA) స‌హా ప‌లు దేశాలు కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా బ‌హిర్గ‌త‌మైన ఓ డాక్యుమెంట్ డ్రాగ‌న్ (DRAGON) కుతంత్రాల‌ను మ‌రోసారి వెల్ల‌డించింది. ఐదేళ్ల క్రితం నాటి ఈ డాక్యుమెంట్‌లో చైనా మిలిట‌రీ శాస్త్ర‌వేత్త (CHINESE MILITARY SCIENTIST) ఒక‌రు మూడో ప్ర‌పంచం యుద్ధం గురించి ప్రస్తావించారు. సార్స్ వైర‌స్ (SARS VIRUS) జాతి నుంచి త‌యారు చేసిన జీవాయుధంతో యుద్ధం జ‌రుగుతుందని చైనా ప్ర‌భుత్వ ఆరోగ్య అధికారి (CHINESE GOVERNMENT HEALTH OFFICER)తో చ‌ర్చించిన‌ట్లు ఈ డాక్యుమెంట్ వెల్ల‌డించింది. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్ (AMERICA STATE DEPARTMENT) దీనిని స్వాధీనం చేసుకుంది.

చైనా సైంటిస్టులు (CHINESE SCIENTISTS), పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ సార్స్‌ కరోనావైరస్ ఆయుధీకరణ గురించి మాట్లాడినట్లు పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆస్ట్రేలియన్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ న్యూస్.కామ్ ప్రకారం.. “ది అన్‌నాచుర్‌ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్‌ న్యూ స్పీసిస్ ఆఫ్ మ్యాన్-మేడ్ వైరసెస్ యాజ్ జెనెటిక్‌ బయోవెప‌న్స్‌” డాక్యుమెంట్‌లో చైనా మిల‌ట‌రీ సైంటిస్టు మూడో ప్రపంచ యుద్ధం సార్స్ జాతికి చెందిన జీవ ఆయుధాలతో జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేశారు. కరోనావైరస్‌ల‌ను “జన్యు ఆయుధాల కొత్త శకం”గా.. “కృత్రిమంగా అభివృద్ధి చెందుతున్న హ్యూమండైజ్ వైరస్‌గా మార్చవచ్చని.. తరువాత త‌రంలో వాడే ఆయుధాలు మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా ఉంటాయ‌ని” ఈ డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు.

చైనీస్ నేత్ర వైద్య నిపుణురాలు, వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్‌-2 వైర‌స్ త‌యారైన‌ట్లు ఆరోపించిన డాక్యుమెంట్ సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డ్రాగన్ మిలిటరీ అధికారులు, సైంటిస్టుల మధ్య అయిదేళ్ళ క్రితమే జరిగిన జీవాయుధాల ప్రస్తావన చర్చలు చైనా కుతంత్రాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. చైనా నిజంగానే ఇలాంటి జీవాయుధంగా కరోనాను సృష్టించి వుంటే.. ఆ దేశాన్ని యావత్ ప్రపంచ దేశాలు వెలి వేయాలని అమెరికా సహా పలు యూరోపియన్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు