AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవ్వరూ పస్తులు ఉండొద్దు.. జగన్ కీలక ఆదేశాలు..!

రాష్ట్రంలో ఎవ్వరూ పస్తులు ఉండొద్దని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి ఇవ్వాలని.. ఎవ్వరూ పస్తులు ఉండకుండా చూడాలని ఆయన అన్నారు.

ఎవ్వరూ పస్తులు ఉండొద్దు.. జగన్ కీలక ఆదేశాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 14, 2020 | 9:49 PM

Share

రాష్ట్రంలో ఎవ్వరూ పస్తులు ఉండొద్దని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి ఇవ్వాలని.. ఎవ్వరూ పస్తులు ఉండకుండా చూడాలని ఆయన అన్నారు. అర్హత ఉండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వారంలోగా కార్డులు అందించాలని జగన్ పేర్కొన్నారు.

కరోనా నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించిన సీఎం.. వైరస్‌ నియంత్రణ కోసం తీసుకుంటోన్న చర్యలు, రెడ్‌ జోన్స్‌లో అమలవుతోన్న లాక్‌డౌన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కుటుంబ ఆరోగ్య సర్వే సమగ్రంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ సదుపాయం అందుబాటులో ఉండాలని.. రోగికి జాగ్రత్తగా వైద్యం అందించే విధంగా చూడాలని పేర్కొన్నారు. క్వారంటైన్‌ పూర్తై ఇంటికి వెళ్లిన వారిపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎల్లప్పుడూ పీపీఈలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వైఎస్‌ జగన్ సూచించారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ 2.0: మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా