AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అక్టోబర్‌ 16న ఎగ్జాం..

తెలంగాణలో అక్టోబర్‌ 16న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్‌లతో..

TSPSC: గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అక్టోబర్‌ 16న ఎగ్జాం..
TSPSC Chairman review Meeting
Srilakshmi C
|

Updated on: Oct 12, 2022 | 7:30 PM

Share

తెలంగాణలో అక్టోబర్‌ 16న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్‌లతో సహా ఇతర అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పరీక్షకు సరిగ్గా మూడు రోజులే మిగిలుండగా అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్ష సెంటర్ల ఏర్పాటు, అక్కడ పరిస్థితులపై చైర్మన్ బి జనార్దన్ ఈ సందర్భంగా ఆరా తీశారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైతం జనార్దన్ అధికారులకు సూచించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌ 16న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో 1019 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌ 1 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 3.8లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?