SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. డిసెంబర్‌ 1 నుంచి వీటిపై బాదుడు..!

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిందిన స్టేట్‌ బ్యాక్‌ ఆఫ్‌ ఇండియా. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడే వారికి ఈ షాకింగ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి..

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. డిసెంబర్‌ 1 నుంచి వీటిపై బాదుడు..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:14 PM

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిందిన స్టేట్‌ బ్యాక్‌ ఆఫ్‌ ఇండియా. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడే వారికి ఈ షాకింగ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ఇటీవల వెల్లడించింది. అయితే ఈ ప్రాసెసింగ్‌ ఫీజు నిబంధనలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో కస్టమర్లకు మరింత భారం పడనుంది. అంతేకాదు ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు పన్ను కూడా వసూలు చేయనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిటైల్‌ షాపుల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐలపై రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు సంస్థ ఎస్‌బీఐ మెయిల్‌ పంపింది. మర్చంట్‌ ఔట్‌లెట్‌, వెబ్‌సైట్‌, యాప్‌లలో చేసే అన్ని రకాల ఈఎంఐ లావాదేవీలపై డిసెంబర్‌ 1 నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజు, పన్నులు వసూలు వర్తిస్తాయని తెలిపింది. ఎస్‌బీఐ కొత్త నిబంధనల కారణంగా కోట్లాది మంది వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

ఈఎంఐలుగా మార్చుకున్న లావాదేవీలపైనే..

అయితే సాధారణంగా క్రెడిట్‌ కార్డులపై ఈఎంఐ లావాదేవీలపై బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తూ వ్యాపారస్థులే కస్టమర్లకు రాయితీలు ఇస్తున్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలపైన డిసెంబర్‌1 నుంచి ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు ట్యాక్స్‌ వసూలు చేయనుంది. ఈఎంఐలుగా మార్చుకున్న లావాదేవీల పైనే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత లావాదేవీ విఫలమైతే ఫీజు తిరిగి ఇచ్చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ముందుగానే ఉపయోగించిన లావాదేవీ ఈఎంఐలు డిసెంబర్‌ తర్వాత ప్రారంభం అవుతుంటే దానిపై ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఏమీ ఉండదు. కానీ రివార్డు పాయింట్లు మాత్రం ఇవ్వరు. అయితే వసూలు చేస్తున్న ప్రాసెసింగ్‌ ఫీజు ఈఎంఐలలోనే కలిసే ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

ITR Filing Penalty: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి శుభవార్త.. ఆలస్యమైనా జరిమానా ఉండదు.. ఎవరెవరికి అంటే..!

Life Certificate for Pensioners: పెన్షనర్లు అలర్ట్‌.. ఈ సర్టిఫికేట్‌ ఈనెల 30లోపు సమర్పించాలి.. లేకపోతే డబ్బులు రావు..!

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు