AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Bharat: ఆయుష్మాన్‌ భారత్‌లో మృతులకు చికిత్స జరిగిందన్న నివేదికలు అవాస్తవం: కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఒకటి. అయితే గత రెండు రోజుల కిందట ఈ పథకంలో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లబ్ధిదారుల్లో మృతి చెందిన వారి పేర్లు ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లుగా కొనసాగుతున్నాయని వచ్చిన మీడియా కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో ఖండించింది..

Ayushman Bharat: ఆయుష్మాన్‌ భారత్‌లో మృతులకు చికిత్స జరిగిందన్న నివేదికలు అవాస్తవం: కేంద్రం
Ayushman Bharat
Subhash Goud
|

Updated on: Aug 18, 2023 | 3:39 PM

Share

ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని పథకాలు దుర్వినియోగం అవుతున్నట్లు అప్పుడప్పుడు కొన్ని కథనాలను చూస్తుంటాము. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా పథకాలు పక్కదారి పడుతుంటాయి. అలాంటి వాటిపై నివేదికలు ఎప్పటికప్పుడు విడుదల అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ పథకంలో అక్రమాలు జరిగినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) ఇచ్చిన నివేదిక సంచలనంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఒకటి. అయితే గత రెండు రోజుల కిందట ఈ పథకంలో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

లబ్ధిదారుల్లో మృతి చెందిన వారి పేర్లు ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లుగా కొనసాగుతున్నాయని వచ్చిన మీడియా కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. లబ్ధిదారుల అర్హతను నిర్ణయించడంలో మొబైల్‌ నంబర్లకు ఎలాంటి సంబంధం ఉండదని, ఇలాంటివి తప్పుదోవ పట్టించేందుకే వైరల్‌ అవుతున్నాయని తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ వార్తలు కూడా కాగ్‌ నివేదిక ఆధారంగా అంటూ ఆయుష్మాన్‌ భారత్‌పై మీడియాలో ఈ కథనాలు వెలువడ్డాయి. అయితే ఒకే లబ్ధిదారు ఒకేసారి రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన సంఘటనలు కూడా ఆ కథనాల్లో పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 2018 నుంచి 2021 నెల వరకు ఆయుష్మాన్‌ భారత్‌ దేశంలో అమలు అవుతున్న తీరుపై గత వర్షాకాల సమావేశాల్లో కాగ్‌ నివేదికను పార్లమెంటులో ప్రకటించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో ధ్రువీకరించింది. ఈ నివేదికలోని కాగ్‌ సిఫార్సులను సమగ్రంగా పరిశీలించి, పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ స్కీమ్‌పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలిపింది. అయితే కాగ్‌ ఇచ్చిన నివేదికలో 3,446 మంది రోగులకు సంబంధించి 3,903 క్లెయిమ్‌లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు రూ.6.97 కోట్లు చెల్లించినట్లు ఆడిట్ పేర్కొంది. మృతి చెందిన రోగులు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నివేదికింది. ఈ నివేదికలపై ఖండించింది కేంద్రం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'హీరోగా చిరంజీవి.. రూ. 4 కోట్లు పెట్టి మూవీ అవసరమా అన్నారు..'
'హీరోగా చిరంజీవి.. రూ. 4 కోట్లు పెట్టి మూవీ అవసరమా అన్నారు..'
ఈ 2 జట్లపై టీ20 ప్రపంచకప్‌లో ఎన్నడూ గెలవని టీమిండియా.. ఏవంటే?
ఈ 2 జట్లపై టీ20 ప్రపంచకప్‌లో ఎన్నడూ గెలవని టీమిండియా.. ఏవంటే?
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
రెండో సారీ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే
రెండో సారీ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 5 రోజుల పాటు ఈ సేవలు బంద్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 5 రోజుల పాటు ఈ సేవలు బంద్
కనిపెట్టండి చూద్దాం..ఈ ఫొటోలో బల్లిని 5 సెకన్స్‌లో గుర్తుపట్టగలరా
కనిపెట్టండి చూద్దాం..ఈ ఫొటోలో బల్లిని 5 సెకన్స్‌లో గుర్తుపట్టగలరా
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్
ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?
ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?
స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా
స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా
రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే
రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే
రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు
రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు