Tata Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. మరో కంపెనీ కొనుగోలు.. రూ.12,100 కోట్లకు ఒప్పందం..!

Tata Group: ఎయిర్ ఇండియా తర్వాత నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ కంపెనీని టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ ప్రభుత్వ యాజమాన్యంలోని ..

Tata Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. మరో కంపెనీ కొనుగోలు.. రూ.12,100 కోట్లకు ఒప్పందం..!
Follow us

|

Updated on: May 04, 2022 | 10:29 AM

Tata Group: ఎయిర్ ఇండియా తర్వాత నష్టాల్లో ఉన్న మరో ప్రభుత్వ కంపెనీని టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ ప్రభుత్వ యాజమాన్యంలోని నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL)ని టేకోవర్ చేయనుంది. ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి కంపెనీ ఎన్‌ఐఎన్‌ఎల్ కొనుగోలును పూర్తి చేస్తుందని టాటా స్టీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD) టి వి నరేంద్రన్ తెలిపారు. ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా 18,000 కోట్ల రూపాయల బిడ్ వేసి పేరును సంపాదించుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎన్‌ఐఎన్‌ఎల్ కొనుగోలు పూర్తవుతుందని, మా అధిక విలువ కలిగిన రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు దీన్ని వేగవంతం చేస్తామని నరేంద్రన్ చెప్పారు. ఒడిశాకు చెందిన ఉక్కు తయారీ సంస్థ ఎన్‌ఐఎన్‌ఎల్‌లో 93.71 శాతం వాటాను రూ.12,100 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ జనవరి 31న విన్నింగ్ బిడ్‌ను ప్రకటించింది.

కంపెనీకి రూ.6600 కోట్ల బకాయిలు ఉన్నాయి:

NINL 31 మార్చి 2021 నాటికి రూ.6,600 కోట్లు బకాయిపడింది. ఇందులో ప్రమోటర్ల రూ.4,116 కోట్ల బకాయిలు, బ్యాంకులకు రూ.1,741 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇందులో రుణదాతలు, ఉద్యోగుల సొమ్ము కూడా ఉంటుంది. NINL ప్రతికూల నికర విలువ రూ. 3,487 కోట్లు, కంపెనీకి మార్చి 31, 2021 నాటికి రూ. 4,228 కోట్ల నష్టం ఉంది. భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఉక్కు కంపెనీని ప్రైవేటీకరించడం ఇదే తొలిసారి. NINL ఒడిశాలోని కళింగనగర్‌లో 11 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని కలిగి ఉంది. కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తోంది. ఈ ప్లాంట్ 30 మార్చి 2020 నుండి మూసివేయబడింది. NINLకు చెందిన ఉద్యోగులందరూ వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న వారి కంపెనీలోనే కొనసాగుతారు. ఈ ఒప్పందం ప్రకారం.. కొనుగోలుదారు కంపెనీ ఉద్యోగుల కోసం 1 సంవత్సరం లాక్-ఇన్ వ్యవధిని నిర్వహించడానికి కట్టుబడి ఉంటుంది. ఈ సమయంలో కొత్త కంపెనీ ఉద్యోగులను తొలగించదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Atal Pension Yojana: మీరు అటల్‌ పెన్షన్‌ అకౌంట్‌ తీయాలా..? బ్యాంకుకు వెళ్లకుండా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Petrol-Diesel Price: వాహనదారులకు ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు.. తాజా రేట్ల వివరాలు

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు