AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంక అదుపులో భారత్‌ జాలర్లు

11 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. ఈ ఉదయం జాలర్లు చేపల వేట కోసం తమ పరిధిలోని డెల్ట్‌ ద్వీపంలోకి వచ్చారన్న ఆరోపణపై వారిని అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం కారయ్‌నగర్‌ నేవి శిబిరానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీలంక అదుపులో భారత్‌ జాలర్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 24, 2019 | 1:17 PM

Share

11 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. ఈ ఉదయం జాలర్లు చేపల వేట కోసం తమ పరిధిలోని డెల్ట్‌ ద్వీపంలోకి వచ్చారన్న ఆరోపణపై వారిని అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం కారయ్‌నగర్‌ నేవి శిబిరానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.