సమస్యేలేదు ఈవీఎంలతోనే ఓటింగ్

ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఎలక్షన్ కమీషన్ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలతోనే ఓటింగ్ నిర్వహిస్తామని, బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే సమస్యే లేదని స్పష్టం చేశాయి. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి వచ్చిన సీఈసీ సునీల్ అరోరా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

సమస్యేలేదు ఈవీఎంలతోనే ఓటింగ్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:19 PM

ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఎలక్షన్ కమీషన్ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలతోనే ఓటింగ్ నిర్వహిస్తామని, బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే సమస్యే లేదని స్పష్టం చేశాయి. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి వచ్చిన సీఈసీ సునీల్ అరోరా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.