రవికుమార్ పాణంగిపల్లి. దాదాపు 19 ఏళ్లుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో పాత్రికేయునిగా పని చేస్తున్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో శిక్షణ అనంతరం ఈటీవీతో కెరియర్ ప్రారంభించారు. అనంతరం ఎన్టీవీలో స్టోరీ బోర్డ్ ఎడిటోరియల్ ప్రోగ్రామ్ కోసం సుమారు ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్గా పని చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్టుగా, జీ 24 గంటలులో ఔట్ పుట్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు బీబీసీ వరల్డ్ సర్వీసెస్లో బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా పని చేశారు. ప్రస్తుతం టీవీ9 డిజిటల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమకాలీన స్థానిక, జాతీయ రాజకీయాలపై విశ్లేషణలు… అంతర్జాతీయ, ఫీచర్ కథనాలు రాస్తుంటారు.
పాకిస్తాన్-బంగ్లాదేశ్ ఒక్కటవుతున్నాయా? అదే జరిగితే భారత్ పరిస్థితేంటి?
ఆగస్టులో బంగ్లాదేశ్ జాతి పితగా భావించే షేక్ ముజ్మీర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూలదోసినప్పటి నుంచే... ఆయన నినాదాలు, ఆయన ఆశయాలు, ఆయన మార్గం అన్నింటినీ బంగ్లాదేశ్ మర్చిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ పాకిస్తాన్ను కాదని భారత్ సాయంతో స్వతంత్రం సంపాదించుకుందో.. ఇప్పుడు
- Ravi Panangapalli
- Updated on: Dec 2, 2024
- 7:53 pm
పవన్ను పదేపదే టార్గెట్ చేస్తోన్న ప్రకాశ్ రాజ్.. ఇంతకీ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..?
Pawan Kalyan vs Prakash Raj: పవన్, ప్రకాశ్ రాజ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు ఇవాళే మొదటి సారి కాదు. అలాగని ఇద్దరు కలిస్తే కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం కూడా మన జనాలకు కొత్త కాదు. కానీ ఎప్పటికప్పుడు ఎక్కడో తేడా కొడుతుంటుంది. బహుశా పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే దీనికి కారణం కావచ్చేమో... వ్యక్తిగత అంశాలు కారణం కాకపోవచ్చు కూడా.
- Ravi Panangapalli
- Updated on: Sep 26, 2024
- 7:26 pm
Tirumala Laddu: లడ్డూ ప్రసాద మాధుర్యం స్వామివారి మహిమే..! శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారు..?
తిరుమల శ్రీవారి లడ్డూ... గత కొద్ది రోజులుగా ఈ శ్రీనివాసుని ప్రసాదమే దేశ వ్యాప్తంగా ప్రధాన వార్తగా మారిపోయింది. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలుస్తోందన్న ఆరోపణలపై తాజాగా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డూ మీద ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని కాసేపు పక్కనపెడితే.. ఇంతకీ శ్రీవారికి ఏయే నైవేద్యాలు పెడుతారు? వాటిలో లడ్డూ ప్రసాదానికి ఎందుకంత ప్రాధాన్యత? ఇప్పుడు చూద్దాం..
- Ravi Panangapalli
- Updated on: Sep 25, 2024
- 11:16 am
Tirumala Laddu: తిరుమల లడ్డూలో నెయ్యి చుట్టూ రాజకీయ వివాదం.. ఎవరి మాట నిజం?
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి విషయానికొస్తే సాధారణంగా టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రోక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
- Ravi Panangapalli
- Updated on: Sep 19, 2024
- 7:21 pm
తెలంగాణ పాలిటిక్స్లో బోయపాటి సినిమా రేంజ్ సీన్లు… తెరమీదకు సడన్ స్టార్లు..!
Kaushik Reddy vs Arekapudi Gandhi: కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవిని అరెకపూడి గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ సర్కారు. అదుగో..సరిగ్గా రాజకీయ చిచ్చు అక్కడ మొదలైంది. చిచ్చు సంగతి సరే.. ఇక్కడే ఓ సడన్ స్టార్ పుట్టుకొచ్చారు. దటీజ్ మిస్టర్ కౌశిక్ రెడ్డి. గతంలో అప్పటి గవర్నర్ దెబ్బకు ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా... ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకుని మొత్తానికి అసెంబ్లీలో అడుగుపెట్టేశారు కౌశిక్ రెడ్డి.
- Ravi Panangapalli
- Updated on: Sep 13, 2024
- 5:21 pm
వందలే కదా అని మీరు వదిలేస్తుంటే.. వాళ్లు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు
ఇప్పటి వరకు మొత్తం 17 కోట్ల 13 లక్షల ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85 శాతం అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే.
- Ravi Panangapalli
- Updated on: Sep 12, 2024
- 6:15 pm
జులై 30 వయనాడ్… ఆగస్టు 31 విజయవాడ… వణికిస్తున్న వరుస జలవిలయాలు
జూలై 30 కేరళను అతలాకుతలం చేసేస్తే... సరిగ్గా నెల రోజుల్లో అంటే ఆగస్టు 30-31 తెలుగు రాష్ట్రాలను ముంచేశాడు వరుణుడు. ఇప్పటికి ఎన్ని సార్లు వాయుగుండాలు రాలేదు.. అయినా.. ఈ వాయుగుండం సృష్టించినంత విలయం బహశా.. గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదేమో.
- Ravi Panangapalli
- Updated on: Sep 2, 2024
- 5:09 pm
మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్ట్ సునామీ … ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు
ఇప్పటి వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రముఖ నటి సోనియా మల్హర్ 2013లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా సెట్లో తనను లైంగికంగా వేధించారని సిట్కి ఫిర్యాదు చేశారు.
- Ravi Panangapalli
- Updated on: Aug 29, 2024
- 12:32 pm
సునీతా-విల్ మోర్ భవితవ్యంపై ఈ రాత్రికి నాసా కీలక రివ్యూ… వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా
రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి.
- Ravi Panangapalli
- Updated on: Aug 24, 2024
- 11:43 am
ఒకే ఒక్కడు… 2 రాష్ట్రాల ప్రజల పాలిట దేవుడయ్యాడు!
సరిగ్గా అప్పుడు వచ్చారు ఓ పెద్దాయన. వయసు 80 ఏళ్లు. వయసు శరీరానికే తప్ప... తనలోని ఆలచనలకు, తనలో నైపుణ్యాలకు, మరీ ముఖ్యంగా తన మనసుకు కాదన్నది ఆయన మాట. కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపించిన తెలుగు జాతి గర్వించదగ్గ ఇంజనీర్... ప్రాజెక్టులకు ఉపద్రవాలు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఆయన. ఆయనే నాగినేని కన్నయ్యనాయుడు.
- Ravi Panangapalli
- Updated on: Aug 20, 2024
- 12:02 pm
Anna Canteens: ఆధార్, రేషన్ కార్డులు అవసరం లేదు.. రూ.5తోనే జనం ఆకలి తీర్చే అద్భుత పథకం..!
ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు..
- Ravi Panangapalli
- Updated on: Aug 16, 2024
- 3:12 pm
Sunita Williams: ఆల్ ఈజ్ నాట్ వెల్.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన..!
బోయింగ్ ఏం ప్రకటన చేస్తుందన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. 2025 ఫిబ్రవరి వరకు సునీతా విలియమ్స్, విల్ మోర్ రాకపోతే వాళ్ల ఆరోగ్యపరిస్థితిపైనే ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతోంంది. ముఖ్యంగా అక్కడ ఛాలెంజింగ్గా ఉండే వాతావరణంపై.. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ ఎదుర్కొనే సోలార్ రేడియేషన్ ప్రభావం ఆందోళనకు గురిచేస్తోంది.
- Ravi Panangapalli
- Updated on: Aug 14, 2024
- 3:54 pm