10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
Sajjanar: మరికొన్ని గంటల్లో టెన్త్ రిజల్ట్.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పదవ తరగతి ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక విన్నపం చేశారు. ఈ ఫలితాలు విద్యార్థుల జీవిత గమనాన్ని శాసించేవి కావని, సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని.. కాబట్టి ఫలితాలు ఏవైనా విద్యార్థుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 28, 2026
- 9:35 pm
Russia-Ukraine War: యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
ఉక్రెయిన్లో యుద్ధ సమయంలో రష్యా సైనికులు తమ ఆకలిని తీర్చుకోవడానికి కనీసం ఐదు చోట్ల తోటి జవాన్ల మాంసాన్ని తిన్నారనే వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. డోనెట్స్క్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులు ఈ అమానుష ఘటనలకు దారితీసినట్లు సమాచారం బయటకు వచ్చింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 28, 2026
- 4:56 pm
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!
న్యూఢిల్లీ: సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎండల తీవ్రత భయపెడుతుంటే, భారతదేశం మాత్రం అగ్నిగుండంగా మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తాజాగా వెలువడిన ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల గణాంకాలు ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. భూమండలంపై అత్యంత వేడిగా ఉన్న 100 నగరాల జాబితాను పరిశీలిస్తే.. అందులో ఏకంగా 95 నగరాలు మన దేశంలోనే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డేటా చూస్తుంటే పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 27, 2026
- 1:43 pm
Hyderabad: ఏంటక్కా ఇది.. టిప్టాప్గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
హైదరాబాద్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియుడికి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఉంది.. కానీ చేతిలో డబ్బు లేదు.. ప్రియురాలు ఏం చేయాలా అని ఆలోచించి చివరి దొంగతనం చేద్దాం అని ఫిక్స్ అయ్యింది. ప్రేమ కోసం.. ప్రియుడికి గిఫ్ట్ ఇవ్వడానికి ఓ యువతి చేసిన దొంగతనం వ్యవహారం హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 15, 2026
- 10:25 am
Hyderabad: సమ్మర్ ఎఫెక్ట్.. వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్.. బుక్ చేసిన ఎంత టైంకి వస్తున్నాయంటే?
ఎండాకాలం స్టార్ట్ అయింది. హైదరాబాదులో నీటి ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ట్యాంకర్లను బుక్ చేసుకున్నారు. ఈసారి మంచి వర్షాలు పడినా, వేసవి ఆలస్యంగా ప్రారంభమైనా నగరంలో నీటి ట్యాంకర్లకు డిమాండ్ మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ట్యాంకర్ బుకింగ్స్ గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 14, 2026
- 4:43 pm
Hyderabad: పైలట్ అవుదామని కోటి ఆశలతో హైదరాబాద్కు.. ట్యూటర్ చేసిన దారుణంతో..
నమ్మకమే మోసంగా మారితే .. అండగా ఉండాల్సిన వారే అగాయిత్యానికి ఒడిగడితే ఆ వేదన వర్ణనాతీతం. హైదరాబాద్లోని ఓ ఏవియేషన్ అకాడమీలో అక్షరాలు నేర్పాల్సిన ట్యూటరే, తన వద్ద చదువుకుంటున్న ట్రైనీ పైలట్పై కన్నేశాడు. మంచి మార్కులు వేయిస్తానంటూ నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 9, 2026
- 2:12 pm
Hyderabad: జ్యూస్ సెంటర్లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
చిన్నపాటి వాగ్వాదం.. క్షణికావేశం.. వెరసి ఒక నిండు ప్రాణం బలైపోయింది. హైదరాబాద్లోని టోలిచౌకిలో అర్ధరాత్రి వేళ ఓ జ్యూస్ సెంటర్లో పనిచేసే ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ హత్యకు దారితీసింది. సర్వింగ్ బాయ్గా పనిచేస్తున్న 17 ఏళ్ల బాలుడిని తన తోటి కార్మికుడే గరిటతో తలపై కొట్టి చంపడం నగరంలో సంచలనంగా మారింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 8, 2026
- 1:52 pm
Hyderabad: 5 రోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడు ఊహించని నిర్ణయం.. అసలేం జరిగిందంటే..?
ఐదు రోజుల్లో పెళ్లి.. అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సిన చేతులే.. కానరాని లోకాలకు వెళ్లిన ఆ యువకుడికి కన్నీటి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. గచ్చిబౌలిలో పెళ్లి సందడి ఉండాల్సిన ఇంట్లో ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. పెళ్లి కూతురి కలలు, తల్లిదండ్రుల ఆశలు ఆవిరవుతూ.. యానిమేషన్ కంపెనీ యజమాని వెంకటకృష్ణ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..?
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 8, 2026
- 11:53 am
రికార్డు స్థాయిలో 21 కోట్ల డీమ్యాట్ ఖాతాలు! మార్కెట్లో అసలు నిజమిదే!
దేశీయ స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ ఖాతాలు 21 కోట్లకు పైగా చేరి చరిత్ర సృష్టించాయి. అయితే, కేవలం 1.48 కోట్ల మందే క్రియాశీల ట్రేడర్లుగా ఉన్నారు. యూనిక్ ఇన్వెస్టర్లు 12.8 కోట్లు. క్యాష్ మార్కెట్లో 1.09 కోట్లు, F&Oలో 18 లక్షల మంది ట్రేడింగ్ చేస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 8, 2026
- 10:06 am
Hyderabad: సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్.. ఇక్కడ నుంచే అంతా..
సైబర్ క్రైమ్స్కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. ముఠాలు ఇక్కడ నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి సొమ్ము కొట్టేసేందుకు రకరకాల పద్దతు ఉపయోస్తున్నాయి. అనుమానం రాకుండా బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. వీటి వివరాల్లోకి వెళ్తే..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 8, 2026
- 9:34 am
తొలిసారి ఎన్నికల్లో పోటీ.. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్తో ఉన్న దళపతిపై ఇన్ని కేసులా..?
2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సంచలన విషయం బయటపెట్టారు. తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తాజా అఫిడవిట్లో స్వయంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లో వేగం పెంచిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 7, 2026
- 7:16 pm
స్టార్ హోటళ్ళలో సెమినార్లు, ప్రముఖ కేఫ్లలో పార్టీలు.. క్యూనెట్ కేసులో వెలుగులోకి సంచలనాలు..!
క్యూ నెట్ మోసం కేసులో సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాగంగా 32 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో 10 మందిని కస్టడీకి తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో బయటపడుతున్న అంశాలు ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న భారీ మోసం జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 4, 2026
- 10:59 am