AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Praneetha Perugu

Lakshmi Praneetha Perugu

Correspondent - TV9 Telugu

lakshmipraneetha.perugu@tv9.com

10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.

తొలిసారి ఎన్నికల్లో పోటీ.. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్‌తో ఉన్న దళపతిపై ఇన్ని కేసులా..?

తొలిసారి ఎన్నికల్లో పోటీ.. వివాదరహితుడు, క్లీన్ ఇమేజ్‌తో ఉన్న దళపతిపై ఇన్ని కేసులా..?

2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ సంచలన విషయం బయటపెట్టారు. తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు తాజా అఫిడవిట్లో స్వయంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లో వేగం పెంచిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

స్టార్ హోటళ్ళలో సెమినార్లు, ప్రముఖ కేఫ్‌లలో పార్టీలు.. క్యూనెట్ కేసులో వెలుగులోకి సంచలనాలు..!

స్టార్ హోటళ్ళలో సెమినార్లు, ప్రముఖ కేఫ్‌లలో పార్టీలు.. క్యూనెట్ కేసులో వెలుగులోకి సంచలనాలు..!

క్యూ నెట్ మోసం కేసులో సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాగంగా 32 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో 10 మందిని కస్టడీకి తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో బయటపడుతున్న అంశాలు ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న భారీ మోసం జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయి.

Hyderabad: భార్యను కాదని.. వేరే మహిళను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Hyderabad: భార్యను కాదని.. వేరే మహిళను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్‌లో చోటుచేసుకున్న తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులకు ఉరేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

ఇలా అయితే ఎలా.! ఇది చూశాక బయట తినాలంటేనే భయమేస్తోందిగా..!

ఇలా అయితే ఎలా.! ఇది చూశాక బయట తినాలంటేనే భయమేస్తోందిగా..!

హైదరాబాద్ మహానగరంలో ఆహార కల్తీ దందా భయంకర స్థాయికి చేరుకుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 61 కల్తీ కేసులు నమోదవడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు నిత్యం వినియోగించే బిస్కెట్లు, ఐస్‌క్రీమ్స్‌ నుంచి వంటింట్లో వాడే అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, టీ పొడి, పాలు, పెరుగు వరకు అనేక ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Hyderabad: ఇళ్లు రెంటుకిచ్చేవారికి బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వారితో బీకేర్‌ఫుల్.. లేదంటే మొదటికే మోసం!

Hyderabad: ఇళ్లు రెంటుకిచ్చేవారికి బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వారితో బీకేర్‌ఫుల్.. లేదంటే మొదటికే మోసం!

హైదరాబాద్‌లోని బండ్లగూడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పేరుతో జరుగుతున్న ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అద్దె ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని నకిలీ పత్రాలతో తనఖా పెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

Hyderabad: ఎంతకు తెగించార్రా.. తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు.. కారణం తెలిస్తే..

Hyderabad: ఎంతకు తెగించార్రా.. తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు.. కారణం తెలిస్తే..

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన జవహర్ నగర్ మహిళ అంజు హత్యను చేధించారు పోలీసులు. పోలీసుల దర్యాప్తు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు నెలల పాటు ఎలాంటి క్లూ దొరకకపోవడంతో కేసు క్లిష్టంగా మారినా, సాంకేతిక ఆధారాలతో ఎట్టకేలకు అసలు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: టెన్త్‌ కూడా పాస్ అవ్వకుండా 20 ఏళ్లుగా వైద్యం.. ఈ డెంటల్ డాక్టర్ ఎలా దొరికాడంటే?

Hyderabad: టెన్త్‌ కూడా పాస్ అవ్వకుండా 20 ఏళ్లుగా వైద్యం.. ఈ డెంటల్ డాక్టర్ ఎలా దొరికాడంటే?

నేరేడ్మేట్ ప్రాంతంలో గత దాదాపు 20 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తూ డెంటల్ సేవలు అందిస్తున్న రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన రమేష్ ఎలాంటి వైద్య అర్హతలు లేకపోయినా, డాక్టర్‌గా నటిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నట్టు తేలింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి..

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి నంద్ కిశోర్ గుప్తా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. తన అరెస్టు చట్టవిరుద్ధమని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించినప్పటికీ, హైకోర్టు ఆయన వాదనలను అంగీకరించలేదు.

Hyderabad: గ్యాస్ కష్టాలు.. భారీ నష్టాల్లో హైదరాబాద్‌లోని హోటల్స్.. లాస్ ఎంతంటే?

Hyderabad: గ్యాస్ కష్టాలు.. భారీ నష్టాల్లో హైదరాబాద్‌లోని హోటల్స్.. లాస్ ఎంతంటే?

హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో, గ్యాస్ కొరత కారణంగా వ్యాపారం దెబ్బతినడంతో రెస్టారెంట్లు 40 నుంచి 45 శాతం వరకు నష్టాలు చవిచూస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

మంచితనానికి పోతే మొదటికే మోసం.. షాపింగ్ మాల్స్‌లో ఇలాంటి వ్యక్తులు ఎదురైతే జాగ్రత్త!

మంచితనానికి పోతే మొదటికే మోసం.. షాపింగ్ మాల్స్‌లో ఇలాంటి వ్యక్తులు ఎదురైతే జాగ్రత్త!

సైబర్ నేరగాళ్ల ఆలోచన తీరు పోలీసుల కంటే, మనకంటే ఒక అడుగు ముందుగానే ఉంటుంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరస్తులు కూడా కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే లక్షల రూపాయలను మన నుండి కాజేస్తుంటారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా పడింది. కోర్టు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది, రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, దుబాయ్ సంబంధాలపై దృష్టి సారించింది. డ్రగ్స్ పార్టీ మూలాలు, నిర్వహణ ఉద్దేశ్యంపై ఆరా తీస్తోంది.

మొయినాబాద్ ఎపిసోడ్ తో  తెరపైకి వైట్ ఛాలెంజ్

మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్

ఉగాది రోజున ఎల్బీనగర్‌లో మొయినాబాద్ డ్రగ్స్ ఎపిసోడ్‌పై కాంగ్రెస్ విసిరిన వైట్ ఛాలెంజ్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల నేతలు డ్రగ్ టెస్ట్‌లకు సిద్ధమంటూ ఘర్షణ వాతావరణం నెలకొల్పగా, శాంపిళ్లు ఇవ్వకుండానే రాజకీయ రగడ ముగిసింది. ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వైట్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ పోరాటానికి వేదికగా మారింది.