S Haseena

S Haseena

Associate Editor - TV9 Telugu

haseena.shaik@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. తిరుపతిలో మాస్టర్స్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివి 2003లో టీవీ9 ఛానెల్‌లో క్రైమ్ రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాను. 2008లో సాక్షి ఛానెల్‌లో క్రైమ్ బ్యూరో చీఫ్‌గా, యాంకర్‌గా పని చేశాను. 2011 లో తిరిగి టీవీ9లో పొలిటికల్ రిపోర్టర్‌గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం అమరావతి నుంచి టీవీ9 ఏపీ అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను.

Read More
Follow On:
షర్మిల, చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

షర్మిల, చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్రలో తన సోదరి వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ జాతీయ ఛానల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి వైఎస్ షర్మిలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళలో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అందని.. అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం, పోటీ చేయడం తనకు బాధ కలిగించదన్నారు. షర్మిల పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవని షర్మిల ఎలాగు ఓడిపోతుందన్నారు.

YS Jagan: గెలుపే లక్ష్యంగా జగన్ అడుగులు.. రెండు పార్టీలకు చెక్ పెట్టేలా కీలక నేతలతో వ్యూహరచన

YS Jagan: గెలుపే లక్ష్యంగా జగన్ అడుగులు.. రెండు పార్టీలకు చెక్ పెట్టేలా కీలక నేతలతో వ్యూహరచన

బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో మరోసారి అధికారంలోకి రావడం మాత్రమే తన లక్ష్యం కాదని, రాజకీయంగా టీడీపీ, జనసేన పార్టీలు కోలుకోలేని దెబ్బ కొట్టేలే ఫ్లాన్ చేశారు. పలువురు కీలక నేతలతో సమావేశమైన జగన్ వ్యుహాలకు పదును పెట్టారు. అస్సలు ఇంతకు బస్సు యాత్రతో వైఎస్ జగన్ వేసిన అడుగులు ఎంటీ..?

YSRCP: మరో10 రోజుల్లో ముగియనున్న ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర.. వైఎస్ జగన్ నామినేషన్ ఎప్పుడంటే..

YSRCP: మరో10 రోజుల్లో ముగియనున్న ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర.. వైఎస్ జగన్ నామినేషన్ ఎప్పుడంటే..

సార్వత్రిక ఎన్నికల్లో తుది అంకానికి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేసుకున్నారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈబస్సు యాత్ర ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో ముగియనుంది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే శ్రీకాకుళం నుంచి నేరుగా సీఎం జగన్ పులివెందుల వెళ్లనున్నారు. అక్కడ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి నాంది పలకబోతున్నారు.

CM Jagan: ఆ 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్న సీఎం జగన్.. జిల్లా నాయకులకు దిశానిర్ధేశం..

CM Jagan: ఆ 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్న సీఎం జగన్.. జిల్లా నాయకులకు దిశానిర్ధేశం..

పోయిన చోట పట్టు బిగించాలని వైయస్ జగన్ భావిస్తున్నారు. పార్టీ వీడిన వారి విషయంలో 2019 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం అనుసరించాలని వైఎస్ జగన్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెన్నంటే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై ఫోకస్ పెట్టారు అధినేత.

బస్సు యాత్ర ముగియగానే మళ్ళీ జనంలో సీఎం జగన్.. ఈసారి ఎలా ప్లాన్ చేశారంటే..

బస్సు యాత్ర ముగియగానే మళ్ళీ జనంలో సీఎం జగన్.. ఈసారి ఎలా ప్లాన్ చేశారంటే..

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వినూత్న ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభలు ముగిసిన వెంటనే జిల్లాల వారీగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనున్నారు.

AP News: వైసీపీ @ ఆపరేషన్ ఆకర్ష్.. ప్రత్యర్ధి పార్టీల అసంతృప్తి నేతలే టార్గెట్..!

AP News: వైసీపీ @ ఆపరేషన్ ఆకర్ష్.. ప్రత్యర్ధి పార్టీల అసంతృప్తి నేతలే టార్గెట్..!

ఏపీలో అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్తి నేతలకు వైసీపీ కండువా కప్పేస్తుంది. మొన్నటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జాయినింగ్స్ అయితే.. ఇప్పుడు బస్ యాత్రలో స్థానికంగా బలంగా ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది అధికార పార్టీ.

CM Jagan: ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు!

CM Jagan: ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ పై ఎపి పాలిటిక్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

YS Jagan: ఆ ముగ్గురు నేతలను టార్గెట్ చేసిన సీఎం జగన్‌.. ‘నారీశక్తి’ వ్యూహంపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ..

YS Jagan: ఆ ముగ్గురు నేతలను టార్గెట్ చేసిన సీఎం జగన్‌.. ‘నారీశక్తి’ వ్యూహంపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ..

సీఎం జగన్‌.. ముగ్గురు నేతల్ని టార్గెట్ చేశారు. వారిని ఓడించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ.. ముగ్గుర్ని చిత్తు చేసేందుకు ఏకంగా నారీ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఇంతకీ ఆ సెగ్మెంట్లలో పోటీ చేస్తోన్న నేతలెవరు? జగన్ వ్యూహాత్మక అడుగులతో వారికి చెక్‌ పడ్డట్టేనా?.. అనే విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..

YCP Plan: భీమవరం ఫలితమే పిఠాపురంలో రిపీట్ కానుందా.. వైసీపీ ఫ్లాన్ ఇదేనా..?

YCP Plan: భీమవరం ఫలితమే పిఠాపురంలో రిపీట్ కానుందా.. వైసీపీ ఫ్లాన్ ఇదేనా..?

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటం, అభ్యర్థుల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేసేలాగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఢీ కొట్టాలని వ్యూహం రచిస్తున్నారు.

YSRCP: మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైన సీఎం జగన్.. ప్రచార తేదీ ఖరారు..

YSRCP: మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైన సీఎం జగన్.. ప్రచార తేదీ ఖరారు..

ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తరువాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరింది. ఈనెల 16న.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసేందుకు వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.

CM Jagan: ఇడుపులపాయలోనే ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్న సీఎం జగన్, మ్యానిఫెస్టోకు రంగం సిద్ధం

CM Jagan: ఇడుపులపాయలోనే ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్న సీఎం జగన్, మ్యానిఫెస్టోకు రంగం సిద్ధం

ఏపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నారు.. ఈ నెల 16వ తేదీన 175 అసెంబ్లీ 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఎన్నికల ప్రచారం పాటు మేనిఫెస్టో విడుదల తరువాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

AP Politics: పొత్తుల ప్రకటన తర్వాత బీజేపీపై ఎదురు దాడికి సిద్ధం అవుతున్న వైసీపీ

AP Politics: పొత్తుల ప్రకటన తర్వాత బీజేపీపై ఎదురు దాడికి సిద్ధం అవుతున్న వైసీపీ

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఎన్నికల రణరంగంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఏకమైన వేళ వైయస్ జగన్ తాడోపేడో తేల్చుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు.అదే దిశగా వైఎస్ జగన్ పార్టీ నేతలను కార్యకర్తలను సిద్ధం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గట్టి కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీలు..

Latest Articles
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..