ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. తిరుపతిలో మాస్టర్స్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివి 2003లో టీవీ9 ఛానెల్లో క్రైమ్ రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించాను. 2008లో సాక్షి ఛానెల్లో క్రైమ్ బ్యూరో చీఫ్గా, యాంకర్గా పని చేశాను. 2011 లో తిరిగి టీవీ9లో పొలిటికల్ రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం అమరావతి నుంచి టీవీ9 ఏపీ అసోసియేట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను.
YS Jagan: సామాన్యులతో వరుస భేటీలు.. జగన్ కీలక నిర్ణయం.. ఇకపై..
ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత జగన్ మోహన్ రెడ్డి పార్టీ పునరుజ్జీవంపై దృష్టి సారించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్లను, అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారు. ఇది పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతోంది.
- S Haseena
- Updated on: Nov 13, 2025
- 1:34 pm
Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా నుంచి కీలక పొలిటికల్ డెవలప్మెంట్.. వంశీ ఈజ్ బ్యాక్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆయన పొలిటికల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో జగన్ మోహన్ రెడ్డితో కలిసి పంట నష్టాలను పరిశీలించడమే కాదు, వైఎస్సార్సీపీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం ప్రారంభించారు. ..
- S Haseena
- Updated on: Nov 4, 2025
- 6:56 pm
Watch: ‘నీకు షారుఖ్ ఖాన్ తెలుసా?’.. సూడాన్లో భారత పౌరుడు కిడ్నాప్..
సూడాన్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... సూడాన్లోని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మిలీషియా సభ్యులు తాజాగా ఒక భారతీయుడిని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్నకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిలో మిలీషియా సభ్యుడు నీకు షారుక్ ఖాన్ తెలుసా..? అంటూ ప్రశ్నిస్తాడు..
- S Haseena
- Updated on: Nov 4, 2025
- 1:36 pm
రైతుల పాలిట శాపంగా మారిన నత్తలు
ఇప్పటివరకు పంటల పై దోమలు దాడి చేయడం పురుగులు దాడి చేయడం చూసాం ...కానీ నత్తలు దాడి చేయడం ఎప్పుడైనా చూశారా... ఉభయ గోదావరి జిల్లాలలో పంటలు పై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి.ఈ నత్తల దాడితో పంటలు పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. నత్తలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
- S Haseena
- Updated on: Nov 18, 2025
- 11:34 am
YSR Congress: చేజారిపోతోన్న కీలక నేతలు.. వైసీపీ భవిష్యత్ వ్యూహమేంటి?
YSR Congress: ఏపీలో అధికారం కోల్పోవడం వైసీపీకి పెద్ద దెబ్బ తగలడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి పార్టీకి పునర్ వైభవం రావాలన్న నాటి పరిస్థితులు పార్టీలో కనిపించాలన్న కూటమి ప్రభుత్వ వైఫల్యాల విషయంలో పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటించాల్సిన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కీలకమైన బిల్లులు పరిపాలనాపరమైన జీవోలు
- S Haseena
- Updated on: Jan 25, 2025
- 7:46 pm
Andhra Pradesh: వైసీపీలో అజ్ఞాతాన్ని వీడి బయటకు వస్తున్న తాజా మాజీలు.. కారణం అదేనా..?
ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులతో హడావుడి చేసిన వైసీపీ గట్టిగానే చేతులు కాల్చుకుంది. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్తో.. ఆ మార్పులకు మళ్లీ మార్పులు చేస్తోంది. ఇటీవల కాలంలో జిల్లా పార్టీల సమీక్ష సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్లంతా బయటకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పేందుకు సిద్ధమవుతున్నారు.
- S Haseena
- Updated on: Jan 11, 2025
- 4:59 pm
Foreign Bikes: ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
Foreign Bikes: ఒకప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఇటలీ, జర్మన్ బైక్స్ కొనాలంటే వేరే రాష్ట్రాల వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏపీలో ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఏపీలో ప్రస్తుతం బెనిలీ, ట్రైంప్, రీగల్ రేప్టర్,యూఎస్ కమాండో,హార్లీ డేవిడ్ సన్, కవాసకి..
- S Haseena
- Updated on: Jan 11, 2025
- 1:23 pm
Andhra Pradesh: ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..
నిన్నటి వరకు విద్యా,వ్యాపార,వాణిజ్య కేంద్రంగా విరాసిల్లిన ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ రాజధాని రాకతో పరిస్దితులు మారిపోతున్నాయి.మెట్రో నగరాలతో పోటీ పడేలా వ్యాపార రంగం ఏపిలో విస్తరిస్తోంది.ముఖ్యంగా వినోద రంగంలో ఏపిలో ప్రలు ప్రధాన పట్టణాల జెడ్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి.
- S Haseena
- Updated on: Jan 6, 2025
- 7:06 pm
AP Politics: అలా అయితేనే వైసీపీకి ఏపీలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
ఏపీలో వైసీపీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఈ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ పూర్వ వైభవం సాధించాలంటే జగన్ వ్యవహార శైలిలో ఇంకా మార్పురావాలని సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు సూచిస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యవహార తీరుపై వారి అసంతృప్తికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం..
- S Haseena
- Updated on: Jan 4, 2025
- 6:48 pm
సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతిలో భూముల ధరలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్కు బూమ్ వచ్చింది. మరి సామాన్యులకు గుడ్ న్యూస్ అందించేలా.. అక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- S Haseena
- Updated on: Dec 27, 2024
- 7:24 pm
Andhra News: ఓర్నీ.. చిన్న టీ కప్పు గాడిద పాల రేటెంతో తెలిస్తే మతిపోవడం ఖాయం.. !
ఏపీలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గాడిద పాలతో అందం, ఆరోగ్యం రెండు వస్తాయని ప్రజల నమ్ముతున్నారు. శీతాకాలంలో వచ్చే వైరసులను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతుండడంతో పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది.
- S Haseena
- Updated on: Dec 18, 2024
- 10:59 am
Andhra Pradesh: కొత్త లెక్కలు వేస్తున్న వైసీపీ.. అగ్రనేత వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..?
ఎన్నికల్లో ఇంతటి ప్రతికూల ఫలితాలు వచ్చినా... ఊహించని డ్యామేజ్ జరిగినా.. వైసీపీలో ఇంకా మార్పులు ఆగట్లేదు. ఆ మార్పుల్లో భాగంగా ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారి నియామకానికి, భారీ కసరత్తే చేయాల్సి వస్తోంది.
- S Haseena
- Updated on: Dec 13, 2024
- 4:05 pm