AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు

సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. కోడి పందేలను ఆపేయాలంటూ కొంతమంది సామాజిక వేత్తలు కోర్టులను ఆశ్రయిస్తున్నా.. తమ ఆచారాన్ని వదిలేదే లేదంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో కోడి పందేల ఏర్పాట్లను శరవేగంగా చేసుకుంటున్నారు. అయితే మరోవైపు కోడి పందేలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో కోడి పందేల స్థావరాలపై వారు దాడులు చేశారు. గంగాధర నెల్లూరు మండలం పెడ కంఠం పల్లి గ్రామ శివారులో […]

కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 04, 2020 | 7:52 PM

Share

సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. కోడి పందేలను ఆపేయాలంటూ కొంతమంది సామాజిక వేత్తలు కోర్టులను ఆశ్రయిస్తున్నా.. తమ ఆచారాన్ని వదిలేదే లేదంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో కోడి పందేల ఏర్పాట్లను శరవేగంగా చేసుకుంటున్నారు. అయితే మరోవైపు కోడి పందేలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు పోలీసులు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో కోడి పందేల స్థావరాలపై వారు దాడులు చేశారు. గంగాధర నెల్లూరు మండలం పెడ కంఠం పల్లి గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలు, 5760 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే కొంతమంది పరారీ అవ్వగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే కోడి పందేల నేపథ్యంలో పుంజులకు గిరాకీ పెరుగుతోంది. రకాన్ని బట్టి ఒక్కో పుంజు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోంది.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం