యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం

యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా దివంగత కల్నల్‌ సంతోష్‌ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంతోషి కలెక్టరేట్‌కి చేరుకోగా

యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2020 | 1:22 PM

Santhosh Babu Wife: యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా దివంగత కల్నల్‌ సంతోష్‌ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంతోషి కలెక్టరేట్‌కి చేరుకోగా.. మరికాసేపట్లో ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా జూన్‌ నెలలో భారత్‌-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్‌ సంతోష్‌ బాబు వీరమరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. తాజాగా యాదాద్రి జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా కేటాయించడంతో ఇవాళ ఆమె విధుల్లో చేరనున్నారు.

Read More:

క్వారంటైన్‌లోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా రావు