Tirumala: శ్రీవారి దర్శనానికి 40 గంటలు.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు..

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతాలు, సెలవు రోజులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు జన సంద్రాన్ని తలపించాయి. క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి...

Tirumala: శ్రీవారి దర్శనానికి 40 గంటలు.. క్యూ లైన్లలో భక్తుల పడిగాపులు..
Tirumala Queue Lines
Follow us

|

Updated on: Nov 13, 2022 | 7:11 AM

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతాలు, సెలవు రోజులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు జన సంద్రాన్ని తలపించాయి. క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. 57,104 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీలకు రూ.4.66 కోట్లు ఆదాయం వచ్చింది. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు స్వామి దర్శనానికి 40 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. చలి తీవ్రత కూడా పెరగడంతో క్యూ లైన్లల్లో ఉన్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు వరస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు తమ స్వంత వాహనాల్లో పయనమయ్యారు. దీంతో తిరుపతిలోని చెక్ పాయింట్ల వద్ద తనిఖీల కోసం వాహనాలు బారులు తీరాయి. 12 క్యూలైన్లలో క్షుణ్నంగా చెకింగ్ చేస్తుండటంతో వాహనాలు నత్త నడకన ముందుకు కదులుతున్నాయి.

మరోవైపు.. కాణిపాకం స్వయంభు గణపతి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు అభయ హస్తం అందించారు. సంకటహర చతుర్థి సందర్భంగా ఇరు దేవేరులతో కలిసి స్వర్ణ రథంపై ఊరేగారు. ఆలయంలో పవిత్రోత్సవాలు, మండల పూజల్లో భాగంగా రెండో రోజు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వరస సెలవుల కారణంగా కాణిపాకంలోనూ భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వరసిద్ధి వినాయకుడిని దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటలు పట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు