Road Accident: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురి దుర్మరణం

 ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ రోడ్డు నెత్తురోడాయి.  శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  శుక్రవారం సాయంత్రం బొలెరో , ఆటో ఢీకొని ఆరుగురు మృతి చెందారు

Road Accident: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురి దుర్మరణం
Bus Accident
Follow us

|

Updated on: Mar 17, 2023 | 9:15 PM

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ రోడ్డు నెత్తురోడాయి.  శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  శుక్రవారం సాయంత్రం బొలెరో , ఆటో ఢీకొని ఆరుగురు మృతి చెందారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  స్పాట్‌లోనే 5గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని  ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..