Voting: ఓటింగ్ శాతం పెరిగేలా ఈసీ కీలక నిర్ణయం.. దివ్యాంగులు ఇంటి దగ్గరే ఓటు వేసే ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సంక్షిప్త ఓటర్ జాబితా-2024 ను జనవరి 22న విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా రాష్ట్రంలో పర్యటించి గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, ఓటింగ్ సరళి తోపాటు ఓటింగ్ నమోదుపై కారణాలు అడిగి తెలుసుకున్నారు.

Voting: ఓటింగ్ శాతం పెరిగేలా ఈసీ కీలక నిర్ణయం.. దివ్యాంగులు ఇంటి దగ్గరే ఓటు వేసే ఛాన్స్..!
Disabled People Voting
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jan 31, 2024 | 11:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సంక్షిప్త ఓటర్ జాబితా-2024 ను జనవరి 22న విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా రాష్ట్రంలో పర్యటించి గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, ఓటింగ్ సరళి తోపాటు ఓటింగ్ నమోదుపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సారి 18 ఏళ్ళు నిండిన యువత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటు నమోదుకు చాలా మంది అఇష్టత వ్యక్తం చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. దీంతో వీరికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

యువతలో ఓటింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. కాలేజీల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి ఓటు నమోదు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఏయే ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా నమోదు అయిందో, అలాంటి చోట్ల ఓటింగ్ శాతం పెంపునకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక వయసు పరంగా ఉన్న ఓటర్ల సంఖ్య, నమోడవుతున్న పోలింగ్ శాతంపైనా దృష్టి పెట్టారు. 80 ఏళ్ళు పైబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లతో ఇం టివద్దనే ఓటు హక్కు వినియగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు..తాజాగా అందరికీ అందుబాటులో ఎన్నికలు కోసం ప్రత్యేకంగా ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్, అమరావతి సచివాలయంలో సమావేశమై దివ్యాoగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతిలోని సచివాలయంలో అందరికీ అందుబాటులో ఎన్నికలపై ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఇంటివద్ద నుంచి ఓటు వేయాలనుకున్న దివ్యాoగులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఆయా ఓటర్లు సంబంధిత బీఎల్ ఓ ల ద్వారా రిటర్నింగ్ అధికారికి ఫామ్ – 12D సమర్పించాలని ముకేశ్ కుమార్ మీనా సూచించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగుల కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.. రెడ్ క్రాస్, NSS, NCC వాలంటీర్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మీనా చెప్పారు. కమిటీలో ఉన్న పలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పలు అంశాలను సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా,నియోజకవర్గ స్థాయిలో నియమించే అందరికి అందుబాటులో ఎన్నికలు కమిటీల్లో దివ్యాంగుల సంఘాలకు చోటు కల్పిస్తామని మీనా తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!