AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారిని దర్శించుకున్న గోపిచంద్ మలినేని

సినీ దర్శకుడు గోపిచంద్ మలినేని తన భార్య రేష్మతో కలిసి  తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో  దర్శించుకున్నారు.  మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో  దంపతులకి పండితులు వేదశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం రవితేజతో తన కొత్త ప్రాజెక్టుని స్టార్ట్ చేయబోతునట్టు గోపిచంద్ తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న గోపిచంద్ మలినేని
Ram Naramaneni
|

Updated on: May 25, 2019 | 11:48 AM

Share

సినీ దర్శకుడు గోపిచంద్ మలినేని తన భార్య రేష్మతో కలిసి  తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో  దర్శించుకున్నారు.  మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో  దంపతులకి పండితులు వేదశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం రవితేజతో తన కొత్త ప్రాజెక్టుని స్టార్ట్ చేయబోతునట్టు గోపిచంద్ తెలిపారు.