కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు.. వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ టెస్టుల్లో బయట పడిన వైనం.!

Krishnapatnam: కృష్ణపట్నం గ్రామంలో పాజిటివ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కరోనా వైరస్ నివారణకు నాటు వైద్యం తయారీకి నిలయంగా ఉన్న కృష్ణపట్నం గ్రామ..

కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు.. వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ టెస్టుల్లో బయట పడిన వైనం.!
Follow us

|

Updated on: May 30, 2021 | 6:30 AM

Krishnapatnam: కృష్ణపట్నం గ్రామంలో పాజిటివ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కరోనా వైరస్ నివారణకు నాటు వైద్యం తయారీకి నిలయంగా ఉన్న కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రామంలోని ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. నాటు వైద్యం అందిస్తున్న ఆనందయ్య మందు ఇక్కడ తయారైన నేపథ్యంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. శనివారం కృష్ణపట్నం గ్రామ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. ఆ శాఖ సిబ్బంది టెస్టు నిర్వహించగా ఒకే ఫ్యామిలీ లో ముగ్గురు కి కరోనా వైరస్ సోకి పాజిటివ్ గా ఉన్నట్లు వైద్య అధికారులు నిర్ధారించడం జరిగింది. ఐదుగురికి ఈ రాపిడ్ టెస్ట్ నిర్వహించగా ముగ్గురికి మాత్రం పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఒక్కసారిగా కృష్ణపట్నం పేరు సంచలనం సృష్టించగా, ఇదే రీతిలో ఇక నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు సంచలనం కానున్నాయి. ఎక్కడెక్కడి నుంచో దూరప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి ఆయుర్వేదం వైద్యులుగా పిలవబడుతున్న ఆనందయ్య మందు కోసం ఇక్కడ జనం వస్తుంటే స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ పాజిటివ్ కేసులు వస్తుండడంతో ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని జనం భయపడిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన రాపిడ్ టెస్టుల్లో ఒక్కరోజులోనే మూడు కేసులు నమోదు చేయడంపై ఆ శాఖ అధికారులు ఆలోచనలో పడి మల్లగుల్లాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కుటుంబంలో ఆనందయ్య వైద్యం పొందినట్లు తెలుస్తోంది.

కృష్ణపట్నం గ్రామంలో నాటు వైద్యం మందు పంపిణీ పక్రియలో సహకారం అందించిన వ్యక్తికి కరోనా వైరస్ సోకి పాజిటివ్ గా నిర్ధారణ కావడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయనతో పాటు ఆ కుటుంబంలోని భార్య పిల్లలకు ఈ వైరస్ సోకిన ట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో మందు పంపిణీ పక్రియలో పనిచేసిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా టెస్ట్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల ముగిసే కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గ్రామ పరిస్థితి ఏమవుతుందో అని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కచ్చితంగా అధికారులు రాపిడ్ టెస్ట్ నిర్వహించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి పది రోజుల క్రితం స్థానికంగా జరిగిన ఆనందయ్య మందులు పంపిణీ ఈ ప్రక్రియలో కరోనా పాజిటివ్ రోగులకు కంటిలో డ్రాప్స్ వేసి సేవా కార్యక్రమం చేసినట్లు తెలిసింది.

ఇవీ కూడా చదవండి

China Scientists: కరోనా పాపానికి కారకులు చైనా పరిశోధకులే..ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో స్పష్టం!

AP CM YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు