వేధిస్తున్నాడని అన్ననే చంపేశాడు.. కత్తితో పొడిచి దారుణం.. చివరికి

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు పడిపోతున్నాయి. సొంత వాళ్లు, రక్తం పంచుకున్న వాళ్లు అన్న భేదం లేకుండా దారుణంగా ప్రవర్తిసున్నారు. విచక్షణ కోల్పోయి రాక్షసులుగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు...

వేధిస్తున్నాడని అన్ననే చంపేశాడు.. కత్తితో పొడిచి దారుణం.. చివరికి
crime news
Follow us

|

Updated on: Mar 05, 2022 | 3:52 PM

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు పడిపోతున్నాయి. సొంత వాళ్లు, రక్తం పంచుకున్న వాళ్లు అన్న భేదం లేకుండా దారుణంగా ప్రవర్తిసున్నారు. విచక్షణ కోల్పోయి రాక్షసులుగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు. ఫలితంగా దాడులు(Assault), హత్యలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులను వేధిస్తున్నాడన్న కారణంతో సొంత అన్నను తమ్ముడు దారుణంగా హత్య(Murder) చేశారు. కూరగాయలు కోసే కత్తితో దారుణంగా పొడిచి అంతమొందించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య చేసిన తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ(Vijayawada) అయోధ్యనగర్‌ లోని మారుతి టవర్స్‌లో వరప్రసాద్‌, ఉమామహేశ్వరి దంపతులు తమ కుమారులతో కలిసి నివాసముంటున్నారు. మొదటి కుమారుడు హర్షత్‌.. ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు పార్ధివ్‌ దూర విద్యా విధానంలో డిగ్రీ అభ్యసిస్తున్నాడు.

హర్షత్‌ రోజూ తల్లిదండ్రులతో గొడవ పడడం, వారిని కొట్టడం వంటివి చేసేవాడు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్న సోదరుడిని ఎలాగైనా అంతమొందించాలని పార్ధివ్ ఏడాది క్రితం నిర్ణయించుకున్నాడు. అన్న హర్షత్ మారతాడని ఆశించాడు. అయినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పార్ధివ్ తీవ్ర ఆగ్రహంతో సోఫాలో నిద్రిస్తున్న హర్షత్ పై కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. పొట్టలోనూ, ఛాతి భాగంలో పొడిచాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే హర్షత్‌ చనిపోయాడు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా అరుపులు, కేకలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు.

అజిత్ సింగ్‌ నగర్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఘర్షణ కాదని హత్య జరిగిన విషయాన్ని నిర్ధారించుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో ప్రాథమికంగా లభించిన ఆధారాలను సేకరించారు. తల్లిదండ్రులను వేధిస్తుండడం చూసి తట్టుకోలేక పార్ధివ్‌ తన అన్న హర్షత్‌ను హతమార్చినట్లుగా నిర్ధరించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.

Also Read

NHM Gadwal Recruitment: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగుస్తున్న గడువు!

KVS Admissions 2022: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య.. ఏ క్లాస్‌లోనైనా అడ్మిషన్ ఫ్రీ..!

Telangana IPS: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు.. ట్రాఫిక్‌ డీసీపీ ఆకస్మిక బదిలీ

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు