జీడితోటలో కలకలం.. అక్కడి సీన్‌ చూసి భయంతో కూలీలు పరుగులు..

Eluru: మవరపుకోట మండలం వాలిసుగ్రీవుల గట్టు సమీపంలో జీడి తోటలో పది అడుగుల పింజర పాము కాసేపు హల్ చల్ చేసింది. జీడిగింజలు ఏరుతున్న కూలీలకు ఒక్కసారిగా పది అడుగులకు పైగా ఉన్న పింజర పాము కనిపించడంతో హడలిపోయారు

జీడితోటలో కలకలం.. అక్కడి సీన్‌ చూసి భయంతో కూలీలు పరుగులు..
Follow us

|

Updated on: May 17, 2022 | 4:01 PM

Eluru: సాధారణంగా పామును చూస్తేనే మనం హడలిపోతాం. ఎక్కడైనా అవి కనిపిస్తే భయంతో దూరంగా వెళ్లిపోతాం. అలాంటిది ఒక్కసారిగా పది అడుగుల పాము ఎదురుపడితే.. వారి భయాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి పరిస్థితే ఎదురైంది ఏలూరు జిల్లా కూలీలకు. కామవరపుకోట మండలం వాలిసుగ్రీవుల గట్టు సమీపంలో జీడి తోటలో పది అడుగుల పింజర పాము కాసేపు హల్ చల్ చేసింది. జీడిగింజలు ఏరుతున్న కూలీలకు ఒక్కసారిగా పది అడుగులకు పైగా ఉన్న పింజర పాము కనిపించడంతో హడలిపోయారు. భయంతో కేకలు వేశారు. వీరి అరుపులకు సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. కూలీలతో కలిసి ఆ పది అడుగుల పామును హతమార్చారు.

కాగా ఇటీవల పాములు, కొండచిలువలు అడవులను దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇళ్లలోకి, ఆలయాల్లోకి వెళతూ ప్రజలను భయపెడుతున్నాయి. కాగా ఈ ప్రాంతంలోనూ తరచూ చిన్న పాములు కనిపిస్తాయని అయితే పది అడుగుల పాము కనిపించడం ఇదే మొదటిసారని కామవరపు కూట కూలీలు చెబుతున్నారు. ఒక్కసారిగా అంత పెద్ద పాము కనిపించేసరికి హడలిపోయామన్నారు. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వారు వచ్చి పామును హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Shikhar Dhawan Acting Debut: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘గబ్బర్’.. షూటింగ్‌ కూడా పూర్తి.. విడుదల ఎప్పుడంటే?

World Hypertension Day 2022: హైబీపీ పేషెంట్లు మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!

Rupee Falling: కనిష్ఠాలను తాకుతున్న రూపాయి.. కారణాలేంటి.. లాభం ఎవరికి.. పూర్తి వివరాలు..

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు