AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో మొట్టమొదటి రైలు ఏ దేశంలో నడిచింది? ఎక్కడి నుంచి ఎక్కడికంటే..?

ప్రపంచంలోని ప్రతి మూలలో రైల్వే పట్టాల నెట్‌వర్క్ ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలలో రైల్వే నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు ప్రజా రవాణాగా రైళ్లను వినియోగిస్తున్నారు. భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ వేగంగా విస్తరించింది. భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. కానీ ప్రపంచంలో మొదటి రైలు ఎక్కడ నడిచిందో? ఆ రైలు పేరు ఏమిటో మీకు తెలుసా?

Balaraju Goud
|

Updated on: Aug 17, 2025 | 10:37 AM

Share
ప్రపంచంలోని ప్రతి మూలలో రైల్వే పట్టాల నెట్‌వర్క్ ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలలో రైల్వే నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు ప్రజా రవాణాగా రైళ్లను వినియోగిస్తున్నారు. భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ వేగంగా విస్తరించింది. భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. కానీ ప్రపంచంలో మొదటి రైలు ఎక్కడ నడిచిందో? ఆ రైలు పేరు ఏమిటో మీకు తెలుసా?

ప్రపంచంలోని ప్రతి మూలలో రైల్వే పట్టాల నెట్‌వర్క్ ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలలో రైల్వే నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు ప్రజా రవాణాగా రైళ్లను వినియోగిస్తున్నారు. భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ వేగంగా విస్తరించింది. భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. కానీ ప్రపంచంలో మొదటి రైలు ఎక్కడ నడిచిందో? ఆ రైలు పేరు ఏమిటో మీకు తెలుసా?

1 / 5
ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1825 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్‌లో నడిచింది. ఈ రైలు స్టాక్‌టన్-డార్లింగ్టన్ మధ్య ప్రారంభించారు దీనికి లోకోమోషన్ నంబర్ 1 అని పేరు పెట్టారు. ఈ రైలును ప్రముఖ ఇంజనీర్ జార్జ్ స్టీఫెన్‌సన్ రూపొందించారు. దీనిని రాబర్ట్ స్టీఫెన్‌సన్ & కో నిర్మించారు. ఈ రైలు ఆవిరి యంత్రంతో నడిచేది. ఇది ప్రజా రవాణా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1825 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్‌లో నడిచింది. ఈ రైలు స్టాక్‌టన్-డార్లింగ్టన్ మధ్య ప్రారంభించారు దీనికి లోకోమోషన్ నంబర్ 1 అని పేరు పెట్టారు. ఈ రైలును ప్రముఖ ఇంజనీర్ జార్జ్ స్టీఫెన్‌సన్ రూపొందించారు. దీనిని రాబర్ట్ స్టీఫెన్‌సన్ & కో నిర్మించారు. ఈ రైలు ఆవిరి యంత్రంతో నడిచేది. ఇది ప్రజా రవాణా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

2 / 5
ఈ రైలు స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ వరకు 12 మైళ్ల దూరాన్ని కవర్ చేసింది. ఈ రైలులో 450 నుండి 600 మంది ప్రయాణికులు ప్రయాణించారు. వేగం గంటకు 15 మైళ్లు. రైలును నడిపే ముందు, దానిని తాళ్లు, గుర్రాల సహాయంతో ట్రాక్‌పైకి తీసుకువచ్చారు. ఈ చారిత్రాత్మక ప్రయాణం ఉదయం 7-8 గంటల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది దీనిని చూడటానికి తరలివచ్చారు.

ఈ రైలు స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ వరకు 12 మైళ్ల దూరాన్ని కవర్ చేసింది. ఈ రైలులో 450 నుండి 600 మంది ప్రయాణికులు ప్రయాణించారు. వేగం గంటకు 15 మైళ్లు. రైలును నడిపే ముందు, దానిని తాళ్లు, గుర్రాల సహాయంతో ట్రాక్‌పైకి తీసుకువచ్చారు. ఈ చారిత్రాత్మక ప్రయాణం ఉదయం 7-8 గంటల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది దీనిని చూడటానికి తరలివచ్చారు.

3 / 5
లోకోమోషన్ నంబర్ 1 ప్రపంచంలోనే మొట్టమొదటి పబ్లిక్ ప్యాసింజర్ రైలుగా అవతరించింది. ఇది ఇంగ్లాండ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైలు రవాణాకు పునాది వేసింది. స్టాక్‌టన్, డార్లింగ్టన్ రైల్వే ఆవిరి లోకోమోటివ్‌లను ఉపయోగించిన మొట్టమొదటి పబ్లిక్ రైల్వే, ఇది ఇతర దేశాలు కూడా రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రేరణనిచ్చింది.

లోకోమోషన్ నంబర్ 1 ప్రపంచంలోనే మొట్టమొదటి పబ్లిక్ ప్యాసింజర్ రైలుగా అవతరించింది. ఇది ఇంగ్లాండ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైలు రవాణాకు పునాది వేసింది. స్టాక్‌టన్, డార్లింగ్టన్ రైల్వే ఆవిరి లోకోమోటివ్‌లను ఉపయోగించిన మొట్టమొదటి పబ్లిక్ రైల్వే, ఇది ఇతర దేశాలు కూడా రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రేరణనిచ్చింది.

4 / 5
భారతదేశంలో మొట్టమొదటి రైలు గురించి చెప్పాలంటే, మొదటి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై నుండి థానే వరకు నడిచింది. ఈ రైలు పేరు డెక్కన్ క్వీన్, సాహిబ్, సుల్తాన్ , సింధ్ అనే మూడు ఆవిరి ఇంజన్లు లాగాయి. ఇది 57 నిమిషాల్లో 34 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఈ రైలులో 400 మంది ప్రయాణికులతో 14 కోచ్‌లు ఉన్నాయి. మొదటి ప్యాసింజర్ రైలు తర్వాత, భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ క్రమంగా పెరిగింది.

భారతదేశంలో మొట్టమొదటి రైలు గురించి చెప్పాలంటే, మొదటి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై నుండి థానే వరకు నడిచింది. ఈ రైలు పేరు డెక్కన్ క్వీన్, సాహిబ్, సుల్తాన్ , సింధ్ అనే మూడు ఆవిరి ఇంజన్లు లాగాయి. ఇది 57 నిమిషాల్లో 34 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఈ రైలులో 400 మంది ప్రయాణికులతో 14 కోచ్‌లు ఉన్నాయి. మొదటి ప్యాసింజర్ రైలు తర్వాత, భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ క్రమంగా పెరిగింది.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా