Private Plane Crash: కరేబియన్ దేశమైన హైతిలో విమానం ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు అమెరికెన్లు

Private Plane Crash: కరేబియన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. హయతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణీకులు మరణించారు. ఈ ప్రమాదం విమానం రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు వెళ్తుండగా జరిగిందని స్థానికులు..

Private Plane Crash: కరేబియన్ దేశమైన హైతిలో విమానం ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు అమెరికెన్లు
Plane Crash Haiti
Follow us

|

Updated on: Jul 04, 2021 | 7:43 AM

Private Plane Crash: కరేబియన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. హైతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణీకులు మరణించారు. ఈ ప్రమాదం విమానం హైతి రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు వెళ్తుండగా జరిగిందని స్థానికులు చెప్పారు. ఈ విమానం జాక్మెల్ కు వెళ్ళడానికి సిటీ ఎయిర్‌పోర్ట్ లో సాయంత్రం 6గంటల 57నిమిషాలకు బయల్దేరిందని నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ తెలిపింది.

మృతుల్లో ఇద్దరు అమెరికాకు చెందిన ట్రెంట్ హాస్టెల్టర్, 35, మరియు జాన్ మిల్లెర్ (43)లని ఫేస్ బుక్ పేజీలో చేసిన ఓ పోస్టు ఆధారంగా ప్రయాణికుల వివరాలను తెలిశాయని అధికారులు చెప్పారు. కొంతమంది పెద్ద గ్రూప్ గా ఏర్పడి.. రెండు విమానాల్లో జాక్మెల్ కు బయలు దేరారని అధికారులు ఎంక్వైరీలో తెలిసింది.

ముందుగా ఆరుగురు సభ్యులు ఈ ప్రయివేట్ విమనంలో బయలుదేరారు.. అనంతరం మరో విమానంలో వెళ్లాల్సిన బృందానికి.. ఈ ప్రమాద విషయం తెలిసి.. తమ ప్రయాణాన్ని విరమించుకున్నారని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన NCAO ఆరుగురు ప్రయాణిస్తున్న విమానం కూలి అక్కడికక్కడే మొత్తం ఆరుగురు మృతి చెందారని చెప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న నిఘా సంస్థలు ప్రమాద వివరాలను సేకరిస్తుంది.

Also Read: ఓ పెళ్లికి వెళ్లిన అతిథులకు వింత అనుభవం.. గెస్టులతో అంట్లు తోమించిన కొత్త జంట..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..