AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan Agreement: పాకిస్తాన్ జైళ్లలో ఇండియన్ పౌరులు ఎంతమంది ఉన్నారో తెలుసా? దీనిపై అధికారిక ప్రకటన..

India-Pakistan Agreement: భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏళ్ల నుంచి పాకిస్తాన్‌లో మగ్గుతున్న ఇండియన్ పౌరుల లెక్క తేలింది.

India-Pakistan Agreement: పాకిస్తాన్ జైళ్లలో ఇండియన్ పౌరులు ఎంతమంది ఉన్నారో తెలుసా? దీనిపై అధికారిక ప్రకటన..
uppula Raju
|

Updated on: Jan 02, 2021 | 8:34 AM

Share

India-Pakistan Agreement: భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏళ్ల నుంచి పాకిస్తాన్‌లో మగ్గుతున్న ఇండియన్ పౌరుల లెక్క తేలింది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్‌కు పాకిస్తాన్ 319 మంది భారతీయ ఖైదీల జాబితాను పంపింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌ కూడా దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు 340 మందితో కూడిన జాబితాను అందించింది.

ముప్పై ఏళ్లుగా భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న ఒప్పందం ప్రకారం సమాచార మార్పిడి జరిగింది. ఇరు దేశాల శత్రుత్వం వల్ల ఏ దేశానికి ఇబ్బంది రాకూడదనే ఈ నిర్ణయాలను తీసుకున్నారు. ఈ లెక్క ప్రకారం పాకిస్తాన్‌లో 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారులు అక్కడి జైల్లో మగ్గుతున్నారు. అలాగే భారత్‌లో కూడా పాకిస్తాన్‌కు చెందిన 263 మంది పౌరులు, 77 మంది మత్స్యకారులు జాబితాలో ఉన్నారు. అలాగే అణ్వాయుధాల వివరాలను కూడా ఒకరికొకరు సమర్పించుకున్నారు. 1988, డిసెంబరు 31న ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయగా 1991, జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత