Afghanistan: ఆకలి తీర్చుకునేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు.. ఆఫ్గన్ ప్రజలను ఆదుకోండి: WFP

Afghanistan people sell children and body parts: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్గానిస్తాన్‌ (Afghanistan) లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. తాలిబన్ల పాలన

Afghanistan: ఆకలి తీర్చుకునేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు.. ఆఫ్గన్ ప్రజలను ఆదుకోండి: WFP
Afghanistan People
Follow us

|

Updated on: Jan 29, 2022 | 4:45 PM

Afghanistan people sell children and body parts: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్గానిస్తాన్‌ (Afghanistan) లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. తాలిబన్ల పాలన నాటినుంచి దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు తాలిబన్ల (Taliban) ఆరాచకం.. మరోవైపు కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, కరువు ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆకలితో అలమటిస్తూ నిత్యం చాలామంది మరణిస్తున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఆఫ్గానిస్తాన్‌లో ఆహార సంక్షోభంతో ఆకలిచావులు నానాటికి పెరిగిపోతున్నాయని.. యూఎన్ హెడ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) చీఫ్ మళ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ ప్రజలు మనుగడ కోసం తమ పిల్లలను, వారి శరీర భాగాలను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తున్నందున ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయాన్ని వేగవంతం చేయాలని WFP చీఫ్ డేవిడ్ బేస్లీ మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. మనవాతా హృదయంతో అంతా స్పందించాలని కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కరువు, మహమ్మారి, ఆర్థిక పతనం, సంవత్సరాల సంఘర్షణ ప్రభావాలతో పోరాడుతోందని పేర్కొన్నారు. దాదాపు 24 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఈ శీతాకాలంలో సగానికి పైగా జనాభా కరువును ఎదుర్కొంటుందని.. ఈ సంవత్సరం జనాభాలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని బేస్లీ ఆవేదన వ్యక్తంచేశారు.

“అఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉంది.. కనీసం 20 సంవత్సరాలు తాలిబాన్‌తో విభేదాల కారణంగా పరిస్థితిలు తారుమారయ్యాయని.. బీస్లీ జర్మన్ ప్రభుత్వ యాజమాన్యంలోని అంతర్జాతీయ ప్రసార సంస్థ డ్యుయిష్ వెల్లే (DW)తో అన్నారు. వారంతా విపత్తును ఎదుర్కొంటున్నారని.. 40 మిలియన్ల మందిలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య 23 మిలియన్ల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను కలిసిన ఒక మహిళ గురించి బేస్లీ మాట్లాడుతూ.. వేరేవారు తన కుమార్తెను మంచిగా పోషించుకుంటారనే ఆశతో మరొక కుటుంబానికి బలవంతంగా విక్రయించినట్లు తెలిపారు.

గత ఏడాది ఆగస్టులో అమెరికా, మిత్రదేశాలు దేశం విడిచిపెట్టినప్పటికీ అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు,. బృందాలు స్థానికులకు మద్దతు ఇవ్వడం, దేశంలో తీవ్రతరం అవుతున్న ఆహార సంక్షోభం, మానవత సంక్షోభ పరిస్థితులను తగ్గించడం కొనసాగించాయని తెలిపారు. ప్రస్తుత ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి సహాయం చేయాలని బీస్లీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాలు సాయం అందిస్తున్నాయని.. మానవాతా వాదులంతా ఇంకా సాయం చేయాలని బేస్లీ కోరారు.

Also Read:

AP Crime News: అమాయక మహిళలే టార్గేట్.. మాట్రిమోని సైట్‌లో చూసి వల వేస్తాడు.. చివరకు

PPF: ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందా.. అది ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉంటుందా..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు