కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను రెచ్చగొడతాం..సహకరించాలంటూ తాలిబన్లను కోరిన జైషే మహ్మద్ నేత

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు టెర్రరిస్టు సంస్థ జైషే మహ్మద్ ..తాలిబన్ల సాయం కోరింది. ఈ మేరకు సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ..కాందహార్ కి వెళ్లి తాలిబన్ల నాయకులతోనూ, పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్..

కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను రెచ్చగొడతాం..సహకరించాలంటూ తాలిబన్లను కోరిన జైషే మహ్మద్ నేత
Jaishe Mohammad Leader Masood Azhar
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 28, 2021 | 11:47 AM

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు టెర్రరిస్టు సంస్థ జైషే మహ్మద్ ..తాలిబన్ల సాయం కోరింది. ఈ మేరకు సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ..కాందహార్ కి వెళ్లి తాలిబన్ల నాయకులతోనూ, పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ తోనూ భేటీ అయ్యారు. కాశ్మీర్ లో తమ సంస్థ ఆపరేషన్స్ ని ప్రారంభిస్తామని, ఇందుకు మీ సాయం కావాలని ఆయన కోరాడు. ఈ నెల 15 న కాబూల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అనంతరం..వాళ్ళు విజయం సాధించారంటూ అజహర్ ‘పొంగిపోయాడు’.. ‘మంజిల్ కే తరాఫ్’ (గమ్యం దిశగా) అని ఓ పోస్టు పెట్టాడు. అంటే ఆఫ్ఘన్ కు మద్దతునిస్తున్న అమెరికా కుప్పకూలింది అన్నదే దీని ఉద్దేశమట.. పైగా ఈ పోస్ట్ తాలూకు సందేశాన్ని పాకిస్థాన్ లోని బహవల్ పూర్ లో గల జైషే మహ్మద్ ప్రధానకార్యాలయం లో అంతా షేర్ చేసుకున్నారని తెలిసింది. ఒకరికొకరు గ్రీట్ చేసుకున్నారట కూడా..వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న మసూద్ అజహర్ పాకిస్థాన్ జైల్లో నామ మాత్రంగా జైలు శిక్ష అనుభవించాడు. అనేకమంది ఉగ్రవాదులను విడుదల చేసినట్టుగానే పాక్ ఇతడిని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

లోగడ భారత విమానాన్ని హైజాకర్లు హైజాక్ చేసినప్పుడు..అందులోని ప్రయాణికులను వారి చెర నుంచి సురక్షితంగా రిలీజ్ చేయడానికి అనువుగా ఇతడిని కూడా భారత ప్రభుత్వం విడుదల చేసింది.ఖాట్మండు నుంచి లక్నో వెళ్తున్న విమానాన్ని నాడు హైజాకర్లు హైజాక్ చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను వ్యాపింప జేయడానికి తాలిబన్లు ..జైషే మహ్మద్ సంస్థను వినియోగించుకోవచ్చునని ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఆఫ్ఘన్ గడ్డను ఉగ్ర చర్యలకు వినియోగించుకోవడానికి తాము ఏ టెర్రరిస్టు సంస్థనూ అనుమతించబోమని వారు ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. వారి దృష్టి అంతా ఇలాంటి చర్యల మీదే ఉందన్న విషయం గమనార్షం.

మరిన్ని ఇక్కడ చూడండి: కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌..! నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..:Prakash Raj Remarried Video.

వామ్మో..స్కూటీ డిక్కీలో నాగుపాము..! ఎలా వచ్చిందో తెలిసా..?షాక్ లో ఓనర్..:Snake Viral Video.

కరోనా జాగ్రత్తలు మీకేనా ఏంటి మేము పాటిస్తాం అంటూ మాస్క్ వేసుకొని హంగామా చేసిన కోతి..:Monkey Wear Mask Video.

నడిరోడ్డుపై భారీ అనకొండ.. ఈ రేంజ్ అనకొండ ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్..Viral Video.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు