Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే.. అగ్ని ప్రమాదం సంభవిస్తుందా వీడియో

సాధారణంగా ఆలయం అంటే నిత్య పూజలు, భక్తుల దర్శనం ఇలా సాంప్రదాయ బద్ధంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాని పశ్చిమగోదావరి జిల్లాలో ఆ గుడిని మాత్రం నిత్యం నీటిలో ఉంచుతారు. కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుంటుంది. అలా అని ఆ గుడి ఏ నది మధ్యలోనో లేదు. ఓ పక్కగా ఉంటుంది. కాని ఒక్క వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రం నీటిని తోడి భక్తులకు దర్శనం కోసం వీలు కల్పిస్తారు. పండ్ల రసాలతో స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు త్రేతాయుగంకు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది.

Follow us
Samatha J

|

Updated on: May 04, 2025 | 5:20 PM

 గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్నిప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయని స్ధానికుల విశ్వాసం. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది ఈ ఆలయం. పూర్వం మాతృహత్యాపాతకం నుంచి తప్పించుకోవడం కోసం పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ఇక్కడ మరో శివలింగం కనిపిస్తుంది. దీనిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతతో కలిసి వచ్చి స్వామి వారిని దర్శించుకుని నత్తగుళ్లలు, ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్టించారని కథనం ఉంది. అందుకే ఈ ప్రాంతానికి నత్తా రామేశ్వరం గాను పేరు వచ్చింది. ఇక లక్ష్మణుడు ప్రతిష్టించిన మరో శివలింగం కూడా ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భక్తులు పిలుచుకుంటారు. ఈ ఏడాది వైశాఖ మాసం ప్రారంభం అంటే ఏప్రిల్ 28 నుంచి ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడి స్వామి దర్శనం భక్తులకు అధికారులు కల్పిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మనవడితో మహిళ జంప్‌.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..

సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది