AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ పరుగుపందెంలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి!

తెలంగాణ సర్కార్‌ చేపట్టిన పోలీస్‌ ఉద్యోగ నియామకాల కోసం ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించిన పరుగుపందెంలో విషాదం చోటు..

Hyderabad: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ పరుగుపందెంలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి!
Telangana Police Physical Tests
Srilakshmi C
|

Updated on: Dec 20, 2022 | 7:51 AM

Share

తెలంగాణ సర్కార్‌ చేపట్టిన పోలీస్‌ ఉద్యోగ నియామకాల కోసం ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించిన పరుగుపందెంలో విషాదం చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలో డిసెంబర్‌ 17న నిర్వహించిన కానిస్టేబుల్ ఫిజికల్‌ టెస్ట్‌లో పాల్గొన్న రాజేందర్‌ అనే అభ్యర్ధి మృతి చెందాడు. ములుగు జిల్లా పందికుంట శివారు శివాతాండకు చెందిన రాజేందర్.. 1600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. పరుగు మధ్యలోనే తీవ్ర స్వస్థతకు గురికావంతో రాజేందర్‌ కుప్పకూలిపోయాడు.

దీంతో సిబ్బంది హుటాహుటిన అతన్ని సమీపంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజేందర్‌కు గుండెపోటు వచ్చినట్లు వెల్లడించారు. అదే ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి గత 4 రోజులుగా చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేందర్ ఈ రోజు మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం