తెలంగాణకు డెంగ్యూ దడ.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఆరోగ్య శాఖ ఆగ్రహం

ఇటు కరోనా తగ్గుముఖం పట్టిందో లేదో.. అటు డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఏకంగా 613 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణకు డెంగ్యూ దడ.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఆరోగ్య శాఖ ఆగ్రహం
Dengue
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:46 PM

Hyderabad Dengue Cases: ఇటు కరోనా తగ్గుముఖం పట్టిందో లేదో.. అటు డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణకు డెంగ్యూ దడ పుట్టిస్తోంది. రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కొవిడ్, సీజనల్ వ్యాధులుపై సీఎం కేసీఆర్‌ సమీక్షించినట్లు డైరెక్టర్ శ్రీనివాస్‌ తెలిపారు. కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2019లో రాష్ట్రంలో 4 వేల డెంగ్యూ కేసులు రిపోర్ట్ కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు శ్రీనివాస్ చెప్పారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్లడ్‌లో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిందని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తూ.. జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగ్యూకి సంబంధించి నగర ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు 104కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అక్టోబర్ నెలాఖరు వరకు వైరల్‌ జ్వరాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు.

అటు  కొత్త వేరియంట్ వస్తే తప్ప తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు.. అలా అని ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దు.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలో 0.4 శాతం పాజిటివిటీ రేట్ ఉందని.. కొవిడ్ పూర్తి నియంత్రణలో ఉందన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభం అయినందున కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయనుకున్నాం.. కానీ ఎక్కడా క్లస్టర్ బ్రేక్ చోటుచేసుకోలేదన్నారు హెల్త్ శాఖ డైరెక్టర్. తల్లిదండ్రులు వారి పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపవచ్చని సూచించారు. ఇప్పటివరకూ లక్షా 15 వేల మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 55 మందికి వైరస్‌ సోకినట్లు తేలిందన్నారు.

భవిష్యత్‌లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేలా సిద్ధంగా ఉన్నామన్నారు. 40 శాతం ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ ప్లాంట్స్‌తో సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Also Read..

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ తాజా హెల్త్‌ బులిటెన్‌ వచ్చేసింది.. వైద్యులు ఏమన్నారంటే.

మీ రేషన్ కార్డులో మొబైల్ ఫోన్ నంబర్‌ను మార్చడం చాలా సులభం… పూర్తి ప్రక్రియ తెలుసుకోండి..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..