GRMB Meeting: గోదా‌వరి నదీ యాజ‌మాన్య బోర్డు సమన్వయ సమావేశానికి తెలంగాణ సర్కార్ డుమ్మా..

ఇరు రాష్ట్రాలతో సమన్వయం కోసం కోఆర్డినేషన్ కమిటీ మీట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాజరు కావడంలేదు

GRMB Meeting: గోదా‌వరి నదీ యాజ‌మాన్య బోర్డు సమన్వయ సమావేశానికి తెలంగాణ సర్కార్ డుమ్మా..
Telanganaabstain From Grmb Meeting
Follow us

|

Updated on: Aug 03, 2021 | 12:38 PM

GRMB and KRMB coordination meetings: కేంద్ర జల్ శక్తి గెజిట్ నోటిఫికేషన్ తర్వాత గోదా‌వరి నదీ యాజ‌మాన్య బోర్డు (జీ‌ఆ‌ర్‌‌ఎంబీ) కో ఆ‌ర్డి‌నే‌షన్‌ కమిటీ తొలి సమావేశం అవుతుంది.ఇరు రాష్ట్రాలతో సమన్వయం కోసం కోఆర్డినేషన్ కమిటీ మీట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాజరు కావడంలేదు. కృష్ణా, గోదావరి నదులపై గల ప్రాజెక్ట్‌లను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసిన తర్వాత తొలిసారి కీలక భేటీ జరుగుతోంది. రెండు బోర్డుల సంయుక్త సమావేశం హైదరాబాద్‌ జలసౌధలో జరుగుతోంది. అక్టోబర్‌ నుంచి ప్రాజెక్ట్‌లన్నీ బోర్డుల పరిధిలోకి వస్తాయి. దాని కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి బోర్డు.

బోర్డుల ఆధ్వర్యంలో వేసిన కమిటీ సమావేశం గెజిట్‌లోని అంశాల అమలుపై చర్చిస్తుంది. అనుమతుల్లేని ప్రాజెక్ట్‌లు, బోర్డుకు నిధులు, CISF భద్రత, విద్యుత్‌ ఉత్పత్తి వంటి అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారు. అయితే ఈ భేటీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులు మాత్రం హాజరు కావడంలేదు. పూర్తి స్థాయి బోర్డు మీటింగ్‌ పెట్టిన తర్వాతే ఈ సమావేశం పెట్టాలని ఇదివరకే లేఖ రాసింది తెలంగాణ. అయినా మీటింగ్‌ పెట్టడంతో గైర్హాజరైంది. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులు మాత్రం హాజరయ్యారు.

Read Also… CBSE Class 10th Result: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ ఇలా చెక్‌ చేసుకోండి..!

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు