Telangana: పని కన్నా రాజకీయాలు ఎక్కువయ్యాయి.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కామెంట్స్

కేంద్రప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. సీఎం కేసీఆర్ పాలన తీరుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు...

Telangana: పని కన్నా రాజకీయాలు ఎక్కువయ్యాయి.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కామెంట్స్
Prahlad Joshi News
Follow us

|

Updated on: Sep 23, 2022 | 7:54 PM

కేంద్రప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. సీఎం కేసీఆర్ పాలన తీరుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పని కన్నా రాజకీయాలు ఎక్కువ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కు దేశం, తెలంగాణ కన్నా కుటుంబమే ఎక్కువ అని ఆరోపించారు. బియ్యం రీ సైక్లింగ్ లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారనన్న కేంద్ర మంత్రి.. నీతి ఆయోగ్ మీటింగ్ కు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం లు ఇవ్వడం లేదని, అవాస్ యోజన ఇల్లు కట్టడం లేదని మండిపడ్డారు. ఎంఐఎం తో కలిసి మెట్రో రైలు సర్వీసులను పాత బస్తీకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. కాగ్ రిపోర్ట్ పై కేసీఆర్, కేటీఆర్ రిప్లై ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని అన్న కేసీఆర్.. అయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. హైదరాబాద్ బీజాపూర్ హై వే కు భూ సేకరణ చేయకపోవడంతో పనులు జరగడం లేదు. 2017 లో కేంద్రం రూ.924 కోట్లు కేటాయించింది. అయుష్మన్ భారత్ మూడేళ్ల తరవాత అమలు చేస్తున్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో సరిగా అమలు చేయడం లేదు..నిధులు మళ్లిస్తున్నారు. తెలంగాణ అంటే తన కుటుంబమే అని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయనకు తెలంగాణలో డబ్బులు ఎక్కువ జాతీయ రాజకీయాలని అంటున్నారు. ఎవరొచ్చినా ప్రధాని మోడీని ఏమీ చేయలేరని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు చెబుతున్నాయి.

– ప్రహ్లాద్ జోషీ, కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి మోడీని కవర్‌ చేసే పనిలో ఆర్థికమంత్రి బిజీగా ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు. ‘రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి చేరుకుంది. కానీ మేడమ్ FM (ఆర్థిక మంత్రి) PDS షాపుల్లో PM ఫొటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారు. రూపాయి దాని సహజ స్థితికి చేరుకుంటుందని ఆమె మీకు చెబుతుంది. అన్ని ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం యాక్ట్స్ ఆఫ్ గాఢ్‌లో భాగమే. విశ్వ గురువు గారికి నమస్కారం’ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..