Hyderabad: బావ ఇంటికి కన్నం వేసిన బావమరిది.. డూప్లికేట్ తాళంచెవితో చోరీ

క్రికెట్(Cricket) బెట్టింగ్ కు అలవాటు పడిన ఓ వ్యక్తి బావ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. డూప్లికేట్ తాళం చెవి చేయించి, ఎవరూ లేని సమయంలో చోరీ చేశాడు. మొత్తం రూ.85 లక్షలు తీసుకుని ఉడాయించాడు. చార్మినార్(Charminar) పోలీస్ స్టేషన్ పరిధిలో....

Hyderabad: బావ ఇంటికి కన్నం వేసిన బావమరిది.. డూప్లికేట్ తాళంచెవితో చోరీ
Theft
Follow us

|

Updated on: Apr 22, 2022 | 6:43 AM

క్రికెట్(Cricket) బెట్టింగ్ కు అలవాటు పడిన ఓ వ్యక్తి బావ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. డూప్లికేట్ తాళం చెవి చేయించి, ఎవరూ లేని సమయంలో చోరీ చేశాడు. మొత్తం రూ.85 లక్షలు తీసుకుని ఉడాయించాడు. చార్మినార్(Charminar) పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే భూమారాం అనే వ్యాపారి ఇంట్లోనే బట్టలు, బంగారం వ్యాపారం చేస్తున్నాడు. బ్యాంక్ హాలీడే వల్ల ఇంట్లో రూ.85లక్షలు ఉంచాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అతని బావ మరిది హర్యానా నుంచి ట్రైన్ లో హైదరాబాద్(Hyderabad) వచ్చాడు. డూప్లికేట్ తాళం చెవి సహాయంతో డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఓ గదిలో బ్యాగులో ఉంచిన నగదును చోరీ చేసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. భూమారాం ఇంటికి వచ్చి చూసే సరికి, దొంగతనం జరిగిందన్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 20న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Also Read

Dry Fruits: ఏ డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టాలి, ఏది నానబెట్టకూడదు.. ముఖ్యమైన విషయం ఇప్పుడే తెలుసుకోండి..!

IPL 2022: 12 బంతుల్లోనే ముంబై గాలి తీసిన రూ. 20 లక్షల చెన్నై బౌలర్.. ఎవరో తెలుసా?

Immunity Boost: రోగనిరోధక శక్తిని పెంచుకునే ఈ 4 విటమిన్లు గురించి మీకు తెలుసా..

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??