AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెగ తినేశారు.. 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆంఫట్..!

బిర్యానీ రాజధానిగా హైదరాబాద్‌కు పేరున్న విషయం తెలిసిందే. బిర్యానీ పట్ల హైదరాబాదీలకు ఉన్న మక్కువ మరోమారు తేటతెల్లమైంది. గత ఆరు నెలల్లోనే ఏకంగా 72 లక్షల బీర్యానీలు లాగించేశారు జంటనగరాల వాసులు...

తెగ తినేశారు.. 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆంఫట్..!
Biryani Centres
Srilakshmi C
|

Updated on: Jul 01, 2023 | 11:27 AM

Share

హైదరాబాద్‌: బిర్యానీ రాజధానిగా హైదరాబాద్‌కు పేరున్న విషయం తెలిసిందే. బిర్యానీ పట్ల హైదరాబాదీలకు ఉన్న మక్కువ మరోమారు తేటతెల్లమైంది. గత ఆరు నెలల్లోనే ఏకంగా 72 లక్షల బీర్యానీలు లాగించేశారు జంటనగరాల వాసులు. స్విగ్గీ ఆన్‌లైన్‌లో ఈ ఏడాది 6 నెలల్లో72 లక్షల బిర్యానీలు డెలివరీలు ఇచ్చినట్లు తాజాగా వెల్లడించడంతో విషయం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

గత గత 12 నెలల్లో ఏకంగా 150 లక్షల బిర్యానీలు ఆర్డర్‌ ఇచ్చిందట. ఈ మేరకు స్విగ్గీ పబ్లిక్‌ డేటా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రతి 5 ఆర్డర్‌లలో హైదరాబాద్ బిర్యానీ ఒకటి ఉండటం మరో విశేషం. వీటిల్లో దాదాపు 9 లక్షల ఆర్డర్‌లతో దమ్ బిర్యానీ టాప్‌ ప్లేస్‌లో రాజ్యమేలుతోంది. బిర్యానీ రైస్‌కు 7.9 లక్షల ఆర్డర్లు, ఇతర బిర్యానీలు 5.2 లక్షల మందికి పైగా ఆర్డర్ చేశారు.

హైదరాబాద్‌ నగరంలో దాదాపు 15,000పైగా రెస్టారెంట్లు బిర్యానీ రుచులు అందిస్తున్నాయి. ముఖ్యంగా కుకట్‌పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్‌లలో బిర్యానీ రెస్టారెంట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాదీ దమ్‌ బిర్యానీకి కూకట్‌పల్లి ఫేమస్. ఆ తర్వాతి స్థానాల్లో మాదాపూర్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?