Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్

నకిలీ సీడ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశంతో ప్రత్యేక టీమ్‌ రంగంలోకి దిగింది. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. రెండున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల్ని స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

Fake Seeds: రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ సిద్ధం.. నకిలీ రాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం.. ఎనిమిది మంది అరెస్ట్
Fake Seeds Gang
Follow us

|

Updated on: May 27, 2023 | 6:46 AM

ఫేక్‌ సీడ్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కొరడా జులిపిస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో మార్కెట్‌ను ముంచేందుకు సిద్ధంగా ఉన్న నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున పట్టేస్తుంది. ఎక్కడా ఏ చిన్న సమాచారం వచ్చినా ముఠా ఆగడాలకు చెక్‌ పెడుతోంది. నిందితులను కటకటాల్లోకి పంపిస్తుంది. గద్వాల్‌ జిల్లాలో 23 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకోవడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అడ్డగోలు యవ్వారంపై ప్రత్యేక నిఘా పెట్టింది.

ఊరు ఊరులో విత్తన కార్ఖానాలు వెలిశాయి. రైతును ముంచేందుకు నకిలీ సీడ్స్‌ ను.. ప్రత్యేక ఫెర్టిలైజర్‌ను తయారు చేస్తోంది ఓ ముఠా. నకిలీరాయుళ్లపై సర్కార్‌ ఉక్కు పాదం మోపారు. అనేక జిల్లా మండల కేంద్రాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. భారీగా ఫేక్‌ సీడ్స్‌ పట్టుబడుతున్నాయి. దీంతో జాగో కిసాన్ జాగో… నకిలీ గాళ్లు పొంచి ఉన్నారని అనాల్సి వస్తుంది. అసలే అకాలవర్షాలు, దొరకని గిట్టుబాటు ధరలతో కునారిల్లిపోతున్న రైతన్నకు ఇప్పుడు నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద పట్టుకుంది. ఖరీఫ్ సీజన్‌ మొదలయ్యే ఈ కీలక సమయంలో ఫేక్‌ సీడ్స్ దందా ఊపందుకోవడంతో లబోదిబోమంటున్నాడు రైతు. రాష్ట్ర వ్యాప్తంగా సీడ్స్‌ పంపిణీ సీజన్‌లో ఈ దందా జోరుగా సాగుతోంది.

నకిలీ సీడ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశంతో ప్రత్యేక టీమ్‌ రంగంలోకి దిగింది. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. రెండున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల్ని స్వాధీనం చేసుకుని, ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

గద్వాల్ జిల్లాలోనూ ఇదే తంతు నడుస్తోంది. ధరూర్, మల్దకల్ మండలంలోని గ్రామాల్లో రైతుల నుంచి సుమారు 23 క్వింటాళ్ల నకిలి పత్తివిత్తనాలను టాస్క్ ఫొర్స్ టీం స్వాధీనం చేసుకుంది. వీటి విలువ 2 కోట్లని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు దొరకడం పలు అనుమానాలకు తావిస్తొంది‌. దేశంలోనే నడిగడ్డ సీడ్ పత్తికి పేరుగాంచింది. రైతులు ఎక్కువగా సీడ్ పత్తినే ప్రధాన పంటగా సాగుచేస్తున్నారు. దాదాపు 50వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగుతోంది‌.

రైతులు పండించిన సీడ్ పత్తిని ఆర్గనైజర్ల ద్వారా వివిధ కంపెనీలకు తరలిస్తుంటారు. అక్కడ జిన్నింగ్ చేసి దూదిని, విత్తనాలు వేరు చేస్తారు. డీలింటింగ్‌లో శుద్ధి చేసిన విత్తనాలు పాకెట్లలో మార్కెట్‌లో అమ్ముతారు. ఇక్కడే అసలు దందా నడుస్తోంది. డీలింటింగ్ చేసిన విత్తనాల్లో జీఓటీ తక్కువగా ఉన్న విత్తనాలను క్రష్ చేస్తారు. డీలింటింగ్‌తో గద్వాల్ జిల్లా పర్యావరాణానికి ముప్పు వాటిలితుందన్న ఉద్దేశంతో నిలిపివేశారు.

అటు వికారాబాద్‌జిల్లాలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 18 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌జిల్లా-కర్నాటక సరిహద్దు ప్రాంతంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుంటూరుజిల్లా బాపట్లకు చెందిన శ్రీనివాస్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.

అటు.. నకిలి విత్తనాలు వల్ల రైతులు మోస పోకుండా టాస్క్ ఫొర్స్, వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.. పత్తి విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్టు నమోదు చేయడంతో నకిలీల బెడద కొంచెం తగ్గుముఖం పట్టింది‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు