NSEలోని అన్ని 11 రంగాల సూచీలు గ్రీన్ మార్క్లోనే ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 2.05% లాభపడ్డాయి. మెటల్ ఇండెక్స్ 1.52 శాతం లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:55 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 462 పాయింట్లు పెరిగి 52,712 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్ల పెరిగి 15,705 వద్ద ట్రేడవుతుంది.
ఎవరైనా రాంగ్ మ్యూచువల్ ఫండ్లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, అది వారి అవగాహనా లోపమే అని కచ్చితంగా చెప్పవచ్చు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లో అస్థిరత ఏర్పడింది. మరి ఈ అస్థిరతలో ఏం చేయాలో ఈ వీడియో చూడండి...
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 305 పాయింట్ల పెరిగి 52,128 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్ల పెరిగి 15,507 వద్ద ట్రేడవుతోంది.
మంగళవారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతోంది...
షేరు మార్కెట్లో కొత్త పెట్టుబడి పెట్టేవారు పలు అంశాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటో ఈ వీడియోలో చూడండి..
స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతోంది. ఉదయం 9:40 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టపోయి 51,192 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 71 పాయింట్లు పతనమై 15,219 వద్ద కొనసాగుతోంది...
దేశీయంగా ఎలాంటి పెద్ద పరిణామాలు లేకపోయినా స్టాక్ మార్కెట్ల దిశను ఈ వారం గ్లోబల్ ట్రెండ్స్ నిర్ణయిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు విదేశీ ఫండ్స్ ఉపసంహరణ, ముడి చమురు ధరల ట్రెండ్ను కూడా గమనిస్తారని విశ్లేషకులు తెలిపారు...
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలాన్నా.. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలాన్నా డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ ఖాతా తెరిచిన వారు దానికి నామినీని యాడ్ చేయాలి...