తెలుగు వార్తలు » Airtel
జియో తన టవర్ల ధ్వంసం వెనుక ప్రత్యర్థి టెలికాం సంస్థలు ఉన్నాయంటూ చేసిన ఫిర్యాదుపై ఎయిర్టెల్ స్పందించింది...
టెలికాం కంపెనీల మధ్య కోల్డ్వార్ కొనసాగుతోంది. మొన్నటి వరకు 5జీ సేవల విషయంలో పరస్పరం విమర్శించుకున్న జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తాజాగా బహిరంగంగా ఒకరిని మరొకరు విమర్శించుకుంటున్నారు.
భారతి ఎయిర్టెల్ సీఈవో విఠల్ 5జీ వ్యవస్థను అందుబాటులోకి తేవాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందనగా... ముకేశ్ అంబానీ మాత్రం 2021 జూన్ నాటికి అంటే ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తాం అని అన్నారు.
ఎప్పుడైతే మార్కెట్లోకి రిలయన్స్ జియో అడుగు పెట్టిందో అప్పటి నుంచి టెలికాం సంస్థలన్ని కుదేలయ్యాయి.
ఎయిర్టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కొత్తగా 4జీ సిమ్ తీసుకున్న కస్టమర్లతో పాటు, 4జీ డివైస్కు అప్గ్రేడ్ అయిన కస్టమర్లకు 11 జీబీ వరకు ఇంటర్నెట్ ను ఉచితంగా అందిస్తోంది.
ఒకవైపు భారతదేశం మొత్తం 3జీ, 4జీ నెట్వర్క్లతో ప్రయాణం చేస్తుంటే, కొన్ని ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Airtel Partnership with Zee5: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్.. జీ5తో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు ఎయిర్టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫర్ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా రూ.149 అంతకంటే ఎక్కువ ప్యాక్లతో రీచార్�
ప్రస్తుతం కరోనా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ తమకూ ఆ వైరస్ సోకిందేమోనన్న అనుమానం కొందరిలో కలుగుతోంది. సాధారణంగా వచ్చే జలుబుకు కూడా కొందరు తీవ్రంగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలో అలాంటివారు తమకు ఎంత రిస్క్ ఉందో..
భారతీయ మొబైల్ వినియోగదారులు గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటా రేట్లను ఆస్వాదిస్తున్నారు. కానీ ఇది త్వరలోనే ముగియనుంది. భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత
ఫ్రీకాల్స్.. మొన్నటి వరకు దాదాపు అన్ని టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు తక్కవ ధరలకే అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫ్రీకాల్స్ ఇచ్చారు. అయితే ఉన్న ఫలంగా దాదాపు అన్ని నెట్వర్క్స్ కస్టమర్లపై మూకదాడి చేశాయి. ఒకేసారి అన్ని టారీఫ్ రేట్లను పెంచేశాయి. దీంతో సాధారణ కస్టమర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఆపరేటర్లంతా వారివా�