India vs Pakistan: భారత్-పాకిస్థాన్ జట్ల ఆందోళనను పెంచిన దక్షిణాఫ్రికా.. కారణం ఏంటంటే?

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మొత్తం 7 సార్లు తలపడ్డాయి. టీమ్ ఇండియా 5 సార్లు విజయం సాధించింది. పాకిస్థాన్ జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ టై మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్‌తో విజయం సాధించింది.

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ జట్ల ఆందోళనను పెంచిన దక్షిణాఫ్రికా.. కారణం ఏంటంటే?
Ind Vs Pak Match
Follow us

|

Updated on: Jun 09, 2024 | 11:35 AM

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 19వ మ్యాచ్‌లో , సాంప్రదాయ ప్రత్యర్థులు భారత్ వర్సెస్ పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఆందోళన మొదలవడానికి కారణం దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శన.

దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ శనివారం నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ సులువైన లక్ష్యాన్ని ఛేదించే సౌతాఫ్రికా జట్టు కూడా పరుగులు చేయడంలో ఇబ్బంది పడడం ఆశ్చర్యం కలిగించింది. బలమైన బ్యాట్స్‌మెన్స్ ఉన్న దక్షిణాఫ్రికా జట్టు పవర్‌ప్లేలో 16 పరుగులు మాత్రమే చేసింది.

104 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి 18.5 ఓవర్లు పట్టింది. తుఫాన్ బ్యాటర్‌గా పేరుగాంచిన డేవిడ్‌ మిల్లర్‌ విన్యాసాల వల్లే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించిందనడంలో సందేహం లేదు.

ఎందుకంటే ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ అజేయంగా 59 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, ఈ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌కు సరిగ్గా 51 బంతులు పట్టడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం.

అంటే తుఫాన్ స్ట్రైకర్‌గా పేరొందిన డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇండో-పాక్ మ్యాచ్‌పై ఆందోళన?

పటిష్ట బ్యాట్స్‌మెన్‌తో కూడిన దక్షిణాఫ్రికా జట్టు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన మైదానంలోనే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయి. టీమిండియా ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ ఆడిందని, ఈసారి కూడా బ్యాటింగ్ కష్టమేనని రోహిత్ శర్మ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

అయితే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు నసావ్ మైదానం పిచ్‌లో కొన్ని మార్పులు ఉంటాయని అంతా భావించారు. కానీ, శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు పరుగులు చేయడంలో తడబడినట్లు కనిపించింది. అందుకే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌లో బ్యాటర్ల నుంచి స్పీడ్‌ను ఆశించలేం.

అందువల్ల, నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో భారీ స్కోర్లు చేసే అవకాశం చాలా తక్కువ. ముఖ్యంగా క్రీజులో నిలబడి ఆడాల్సిన అవసరం భారత్, పాక్ జట్ల బ్యాట్స్ మెన్స్ ముందున్న పెద్ద టార్గెట్‌గా నిలిచింది. కాబట్టి ఓపికగా బ్యాటింగ్ చేసే జట్టు నసావు స్టేడియంలో విజయ పతాకాన్ని ఎగురవేయడానికి ఎదురుచూడవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!