Rahul Dravid: కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో యంగ్ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ..

శ్రీలంకతో జరిగిన రెండవ వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ కుర్రాళ్లను అభినందించారు.

Rahul Dravid: కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్.. డ్రెస్సింగ్ రూమ్‌లో యంగ్ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ..
Rahul Dravid Speech With Team Inda Boys
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 22, 2021 | 2:28 PM

IND vs SL: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ కుర్రాళ్లను అభినందించారు. విజేతలా ఆడిందని, ఒకవేళ ఓటమి పాలైనా ఆటతీరు బాగానే ఉందని అంటానని పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో ఆయన మాట్లాడారు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా పోరాడి గెలిచింది. ఈ సందర్భంలోనే యువ ఆటగాళ్లను ప్రసంశిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో ద్రవిడ్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. ‘తొలి వన్డేలో ఓటమితో శ్రీలంక టీం ధీటుగా బదులిస్తుందని ఊహించామని, ఆ మేరకు రెండవ వన్డేలో భారీ స్కోర్ చేశారు. మేం మంచి ఫలిలాన్ని సాధించాం. కుర్రాళ్లు చాలా బాగా ఆడారు. ఒకవేళ టీమిండియా ఓడిపోయినా మా పోరాటం గొప్పగానే ఉందని అంటానని, అందరికీ అభినందనలు’ అంటూ టీమిండియా కుర్రాళ్లతో మాట్లాడారు. ‘శ్రీలంక ధీటుగా బదులిస్తుందని ముందే ఊహించాం. ప్రత్యర్థిని కూడా గౌరవించాలని కుర్రాళ్లతో చెప్పాం. శ్రీలంకది కూడా ఇంటర్నేషనల్ జట్టే. ఆ స్థాయిలోనే వారు రెండో వన్డేలో భారీ స్కోర్ చేశారు. దానికి మా కురాళ్ల విజేత జట్టులా బదులిచారని’ అని ద్రవిడ్‌ తెలిపాడు.

‘ఇలాంటి సమయంలో వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం మంచిది కాదు. కొందరు త్వరగా పెవలియన్ చేరారు. మరికొందరు చివరి వరకు పోరాడారు. మేం దాని గురించి ఆటగాళ్లతో మాట్లాడాము. అందరి ఆటగాళ్ల భాగస్వామ్యాన్ని గుర్తించి ప్రశంసిస్తాం. టోటల్‌గా టీమిండియా ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో కలిసి పోరాడి, విజయం సాధించారని’ ద్రవిడ్ తెలిపారు. భువి, దీపక్‌ చాహర్‌, సూర్యకుమార్‌ సైతం మాట్లాడుతూ.. ‘ఇది మర్చిపోలేని విజయం, గొప్ప మ్యాచుల్లో భాగస్వామ్యం కావాలని భావించాం. అలాగే రోజూ బ్యాటింగ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఈ రోజు అది సాధ్యమైందపి’ వారు పేర్కొన్నారు.

రెండవ వన్డేలో బాల్‌తోనే కాక, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు దీపక్ చాహర్. రెండు వికెట్లతోపాటు 82 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే ఎనిమిదవ వికెట్‌కు భువనేశ్వర్‌తో కలిసి 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. దీంతో భారత్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read:

బికినీలకు బదులు షార్ట్‌లు వేసుకుంటారా.. అయితే ఫైన్ కట్టండి.. నార్వే జట్టుకు షాకిచ్చిన యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్

Happy Birthday Trent Boult: భయంకరమైన బంతులతో చెలరేగిన కివీస్ బౌలర్.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లకు పగలే చుక్కలు..!

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు