AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్…స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ను అనుమతించే యోచనలో బీసీసీఐ

టీమిండియా అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోవిడ్ కారణంగా మ్యాచులను ప్రత్యేక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో క్రికెట్..

క్రికెట్ ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్...స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ను అనుమతించే యోచనలో బీసీసీఐ
Sanjay Kasula
|

Updated on: Jan 21, 2021 | 5:29 AM

Share

Fans Allow in The Stadium : టీమిండియా అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోవిడ్ కారణంగా మ్యాచులను ప్రత్యేక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో క్రికెట్ మ్యాచ్‌ల‌ను స్టేడియంలో  చూడాల‌ని ఉవ్విళ్లూరుతున్నవారికి ఆశ‌లు నెరవేర్చేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

భారత్ వేదికగా జరుగనున్న ఇండియా- ఇంగ్లండ్ సిరీస్‌కు క‌నీసం 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను స్టేడియంలోకి అనుమతించాలని భావిస్తోంది. ఈ సిరీస్ జ‌రిగే అన్ని స్టేడియాల్లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాల‌ని ప్లాన్ చేస్తోంది. కరోనా కార‌ణంగా ఈ టూర్ మొత్తాన్ని కేవ‌లం మూడు స్టేడియాల‌కే ప‌రిమితం చేశారు. ఇందులో చెన్నై, అహ్మ‌దాబాద్‌, పుణె నగరాలను గుర్తించారు.

మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో కొన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్లు మాత్రం 20 నుంచి 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే అనుమ‌తించే అవ‌కాశం ఉంది. చివ‌రిసారి గ‌తేడాది జ‌న‌వ‌రిలో భారత్-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ప్రేక్ష‌కులు ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్‌ను చూశారు.

ఆ త‌ర్వాత అస‌లు ఇండియాలో మ్యాచ్‌లే జ‌ర‌గ‌లేదు. ఐపీఎల్ కూడా యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా సాగింది. డొమెస్టిక్ టోర్నీలైన రంజీ ట్రోఫీ, స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలు కూడా ప్రేక్ష‌కులు లేకుండానే సాగుతున్నాయి.

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్