ప్రపంచకప్ విజేత, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను వరుస మ్యాచ్ల్లో పక్కన పెట్టడంపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనికి జరిగిన అన్యాయంపై మాజీ దిగ్గజాలు సైతం పెదవి విరుస్తున్న తరుణంలో, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు నోరు విప్పారు.