డింపుల్ యాదవ్‌కి షాక్ : పోలింగ్‌ను బహిష్కరించిన కన్నౌజ్ ప్రజలు

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. అభివృద్ది పనులేవి చేపట్టలేదన్న అసంతృప్తితో ఉన్న ఓటర్లకు.. పోలింగ్ బూత్‌లను మార్చడం మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. స్థానికుల నిర్ణయం సిట్టింగ్ ఎంపీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్‌కు షాక్ అనే చెప్పాలి. వరుసగా ఐదుసార్లు కన్నౌజ్‌లో ఎస్పీయే గెలిచినప్పటికీ.. అక్కడ అభివృద్ది జరగలేదని స్థానికులు చెబుతుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. 1998 నుంచి కన్నౌజ్‌లో ఎస్పీ జెండా […]

డింపుల్ యాదవ్‌కి షాక్ : పోలింగ్‌ను బహిష్కరించిన కన్నౌజ్ ప్రజలు
Follow us

|

Updated on: Apr 29, 2019 | 1:20 PM

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. అభివృద్ది పనులేవి చేపట్టలేదన్న అసంతృప్తితో ఉన్న ఓటర్లకు.. పోలింగ్ బూత్‌లను మార్చడం మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. స్థానికుల నిర్ణయం సిట్టింగ్ ఎంపీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్‌కు షాక్ అనే చెప్పాలి. వరుసగా ఐదుసార్లు కన్నౌజ్‌లో ఎస్పీయే గెలిచినప్పటికీ.. అక్కడ అభివృద్ది జరగలేదని స్థానికులు చెబుతుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.

1998 నుంచి కన్నౌజ్‌లో ఎస్పీ జెండా ఎగురుతూనే ఉంది. 1999లో ములాయం ఇక్కడి నుంచి గెలుపొందగా.. 2000,2004,2009లో అఖిలేశ్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఎస్పీకి ఇంతలా పట్టున్న నియోజకవర్గంలో స్థానికుల నుంచి పార్టీ పట్ల వ్యతిరేక అభిప్రాయం వ్యక్తమవడం అఖిలేశ్‌కు ఆందోళన కలిగించే విషయమే. ఇదిలా ఉంటే, నేడు జరుగుతున్న నాలుగో విడత ఎన్నికల్లో బాగంగా 9 రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు