మా వద్ద కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయి.. రేపటిలోగా పంపండి, కేంద్రానికి రాజస్తాన్ అభ్యర్థన

తమ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయని అత్యవసరంగా రేపటిలోగా టీకామందులను పంపాలని రాజస్తాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.  ప్రస్తుతం రోజుకు రెండున్నర లక్షల మందికి కోవిడ్ వ్యాక్షన్లు ఇస్తున్నామని, ఇప్పుడు 5.85 లక్షల డోసులు మాత్రమే ఉన్నాయని, ఇవి కేవలం రెండు రోజులకు సరిపోతాయని ప్రభుత్వం వెల్లడించింది.

మా వద్ద కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయి.. రేపటిలోగా పంపండి, కేంద్రానికి రాజస్తాన్ అభ్యర్థన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 09, 2021 | 1:08 PM

తమ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయని అత్యవసరంగా రేపటిలోగా టీకామందులను పంపాలని రాజస్తాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.  ప్రస్తుతం రోజుకు రెండున్నర లక్షల మందికి కోవిడ్ వ్యాక్షన్లు ఇస్తున్నామని, ఇప్పుడు 5.85 లక్షల డోసులు మాత్రమే ఉన్నాయని, ఇవి కేవలం రెండు రోజులకు సరిపోతాయని ప్రభుత్వం వెల్లడించింది. మీరు అర్జెంట్ గా మరిన్ని లక్షల డోసుల వ్యాక్సిన్లను పంపకపోతే తమకు సంకట పరిస్థితి ఎదురవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. రఘు శర్మ.. ఎస్ఓఎస్ పంపారు.  వ్యాక్సిన్ డోసులు పరిమితంగా ఉన్న దృష్ట్యా,, కేవలం రెండో డోసు అవసరమైనవారికే టీకామందులు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 67 లక్షల మందికి కోవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చామని, ఇంకా దీన్ని తీసుకొనేవారు కొన్ని లక్షల మంది ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ కొరత కారణంగా ఈ డ్రైవ్ లో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు.

అయితే కేంద్రం మాత్రం రాజస్థాన్ లో మరీ అంత అత్యవసర పరిస్థితి లేదని, ఇప్పటికే 85 వేల ఎమర్జెన్సీ వ్యాక్సిన్ డోసులను పంపామని కేంద్రం తెలిపింది. కాగా-బుంది, జాల్వార్, నాగౌర్, జైపూర్, కరౌలీ వంటి జిల్లాల్లో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. నిన్న 38  మంది ఎమ్మెల్యేలతో సహా 77 మంది టీకామందులు  తీసుకున్నారు. తాజాగా 179 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 3లక్షల 21 వేలమందికి పైగా కరోనా వైరస్ కి గురయ్యారు.  గత 24 గంటల్లో  వైరస్ మృతులు ఎవరూ లేనప్పటికీ తమకు అత్యవసరంగా వ్యాక్సిన్లు  అవసరమని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని కోరుతున్నామని రాజస్తాన్ ప్రభుత్వం తెలిపింది.కాగా ఇండియాలో గత 24 గంటల్లో 15, 388 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 77 మంది మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ని మరింత వేగవంతం చేయాలనీ కేంద్రం భావిస్తోంది.  రీకవరీ రేటు 96.93 శాతం ఉన్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.  ముఖ్యంగా మహారాష్ట్రలో మళ్ళీ ఈ వైరస్ వ్యాప్తి చెందడం అధికారులకు కలవరం కలిగిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Tamil Nadu Election 2021: తమిళనాడులో ఎలక్షన్ హీట్.. ఒక్కరోజు సీఎంను కలిసిన కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ఐపీఎల్ 2021: స్టార్ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్న ఆర్‌సీబీ ప్లేయర్.. ఈసారి ఆరెంజ్ క్యాప్ గ్యారెంటీ.!

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!