AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లైమేట్ ఛేంజ్ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి., ఇది నిరంతర ప్రక్రియ

వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది పెను సవాల్ అని, అయితే క్లీన్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ సాధించాలన్న లక్ష్యంతో....

క్లైమేట్ ఛేంజ్ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి., ఇది నిరంతర ప్రక్రియ
Pm Modi.
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 22, 2021 | 7:30 PM

Share

వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది పెను సవాల్ అని, అయితే క్లీన్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ సాధించాలన్న లక్ష్యంతో ఇండియా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు.  ఇందుకోసం అంతర్జాతీయ  సౌర కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తమ దేశం సమర్థించిందని ఆయన చెప్పారు. వాతావరణ కాలుష్యం వల్ల తలెత్తే విపరీత పరిణామాల కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందని ఆయన అన్నారు.  ఈ నేపథ్యంలోనే దీని మార్పు కోసం పటిష్టమైన చర్యలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. హరిత విప్లవ సాధన కోసం భారత, అమెరికా దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు.  ఇందుకు తాను, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..2030 నాటికల్లా ఇండియా-యూఎస్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ కి  సంబంధించిన లక్ష్య సాధన  కోసం అజెండాను రూపొందించామని  వెల్లడించారు.  పలు ఇతర దేశాల్లోని కార్బన్ కాలుష్యం కన్నా ఇండియాలో ఈ కాలుష్యం 60 శాతానికన్నా తక్కువగా ఉందని మోదీ చెప్పారు. దశాబ్దాల తరబడి కాలుష్య నివారణకు కృషి జరగాలని సూచించిన ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తు చేశారు.

క్లైమేట్ ఛేంజ్ పై గురువారం జరిగిన 40 దేశాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వర్చ్యువల్ గా ప్రధాని పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బ్రిటిష్ పీఎం బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో తదితరులు పాల్గొన్నారు.  ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దేశాధినేతలంతా కృషి చేయాలని తీర్మానించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Narendra Modi: కరోనా కట్టడకి రేపు ప్రధాని నరేంద్రమోదీ మూడు కీలక సమావేశాలు.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌

అస‌లే క‌రోనా టైమ్.. ఇమ్యూనిటీ చాలా అవ‌స‌రం.. వీటితో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోండి..!

Follow Us
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే