మంత్రాలయానికి మరో మణిహారం.. 108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం.. వర్చువల్ గా శంకుస్థాపన చేసిన అమిత్షా
రాఘవేంద్ర స్వామి వెలసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
