మంత్రాలయానికి మరో మణిహారం.. 108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం.. వర్చువల్‌ గా శంకుస్థాపన చేసిన అమిత్‌షా

రాఘవేంద్ర స్వామి వెలసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

|

Updated on: Jul 23, 2023 | 10:06 PM

రాఘవేంద్ర స్వామి వెలసిన  కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా  వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

రాఘవేంద్ర స్వామి వెలసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్‌ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

1 / 5
ఈ కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి డాక్టర్ సుబుధేంద్ర తీర్థ భూమిపూజ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, భక్తులు పెద్ద  సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి డాక్టర్ సుబుధేంద్ర తీర్థ భూమిపూజ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

2 / 5
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు కేంద్ర మంత్ర అమిత్‌ షా. జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది.

కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు కేంద్ర మంత్ర అమిత్‌ షా. జైశ్రీరామ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది.

3 / 5
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో  శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, ‘జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌, మంత్రి గుమ్మనూరు జయరాం, భాజపా నేత టీజీ వెంకటేశ్‌, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, ‘జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌, మంత్రి గుమ్మనూరు జయరాం, భాజపా నేత టీజీ వెంకటేశ్‌, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

4 / 5
 కాగా రెండేళ్లలో ఈ విగ్రహం తయారీని పూర్తి చేసి ఆ తర్వాత ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు.

కాగా రెండేళ్లలో ఈ విగ్రహం తయారీని పూర్తి చేసి ఆ తర్వాత ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు.

5 / 5
Follow us
విడుదలకు ముందే 'దేవర' సెన్సెషన్..
విడుదలకు ముందే 'దేవర' సెన్సెషన్..
కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో
కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో
ఉన్నోళ్లు.. వస్తున్నోళ్లు.. రాబోయే వాళ్లు.. అందరిది గ్లామర్ దారే
ఉన్నోళ్లు.. వస్తున్నోళ్లు.. రాబోయే వాళ్లు.. అందరిది గ్లామర్ దారే
తెలంగాణకు వెదర్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
తెలంగాణకు వెదర్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
సంపత్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. భారీగా భక్తుల రద్దీ
సంపత్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. భారీగా భక్తుల రద్దీ
మోక్షజ్ఞ పూర్తి పేరెంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా భలే ఉందిగా..
మోక్షజ్ఞ పూర్తి పేరెంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా భలే ఉందిగా..
సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్ కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?
సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్ కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?
హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు..
హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు..
ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!
ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!
ఆ ట్రెండ్ సీనియర్ దర్శకులకి హెల్ప్ అవుతుందా.. మళ్లీ ఫారంలోకి.?
ఆ ట్రెండ్ సీనియర్ దర్శకులకి హెల్ప్ అవుతుందా.. మళ్లీ ఫారంలోకి.?
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!