దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో పసుపు ఉంటుంది. బెల్లం, చింతపండు, అల్లం వంటివి కూడా కిచెన్లో ఉంటాయి. గుండెల్లో మంట ఉన్నా లేకపోయినా పసుపు తప్పకుండా తీసుకోవాలి. ఈ మసాలా దినుసు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణ కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు అన్ని వంటలలో పసుపును ఉపయోగిస్తారు. పాలలో కూడా చిటికెడు పసుపు కలుపుతారు. కానీ పసుపును వీటితో కలిపి తీసుకుంటూ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.