AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress Relief Tips: ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుందా.. శరీరంలోని ఈ భాగాలు టచ్ చేస్తే మాయం..

స్ట్రెస్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. నేటి కాలంలో అందరూ ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నారు. కుటుంబంలోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఉద్యోగంలోని పని ఒత్తిడి ఇలా చాలా రకాల సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్‌ని తీసుకోక తప్పదు. కానీ స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గుండె జబ్బులు..

Chinni Enni
|

Updated on: Aug 04, 2024 | 3:06 PM

Share
స్ట్రెస్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. నేటి కాలంలో అందరూ ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నారు. కుటుంబంలోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఉద్యోగంలోని పని ఒత్తిడి ఇలా చాలా రకాల సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్‌ని తీసుకోక తప్పదు.

స్ట్రెస్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. నేటి కాలంలో అందరూ ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నారు. కుటుంబంలోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఉద్యోగంలోని పని ఒత్తిడి ఇలా చాలా రకాల సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్‌ని తీసుకోక తప్పదు.

1 / 5
కానీ స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కానీ స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2 / 5
కానీ ఎంత స్ట్రెస్ ఉన్నా.. శరీరంలోని కొన్ని భాగాలపై టచ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కనుబొమ్మలపై మసాజ్ చేయడం వల్ల కోపం, చిరాకు, ఒత్తిడి తగ్గుతుంది. కనుబొమ్మలను వేళ్లతో సున్నితంగా పట్టుకుని ఓ ఐదు నిమిషాలు నొక్కడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

కానీ ఎంత స్ట్రెస్ ఉన్నా.. శరీరంలోని కొన్ని భాగాలపై టచ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కనుబొమ్మలపై మసాజ్ చేయడం వల్ల కోపం, చిరాకు, ఒత్తిడి తగ్గుతుంది. కనుబొమ్మలను వేళ్లతో సున్నితంగా పట్టుకుని ఓ ఐదు నిమిషాలు నొక్కడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

3 / 5
అదే విధంగా దవడపై మసాజ్ చేయడ వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ కొద్ది సేపు దంతాలను బిగించి.. రెండు దవడలను వృత్తాకార కదలికలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనసు తేలిక పడి.. ఒత్తిడి తగ్గుతుంది.

అదే విధంగా దవడపై మసాజ్ చేయడ వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ కొద్ది సేపు దంతాలను బిగించి.. రెండు దవడలను వృత్తాకార కదలికలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనసు తేలిక పడి.. ఒత్తిడి తగ్గుతుంది.

4 / 5
ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు మెడ, భుజాలపై నొక్కి మసాజ్ చేయడం వల్ల కాస్త రిలీఫ్ చెందుతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ మీ భుజాలను ఊపడం మంచిది. అలాగే సున్నితంగా నొక్కుతూ ఉంటే బెటర్.

ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు మెడ, భుజాలపై నొక్కి మసాజ్ చేయడం వల్ల కాస్త రిలీఫ్ చెందుతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ మీ భుజాలను ఊపడం మంచిది. అలాగే సున్నితంగా నొక్కుతూ ఉంటే బెటర్.

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి