Success Story: కోచింగ్ లేకుండానే సివిల్స్ ర్యాంక్ సాధించిన దీక్షితా.. అభ్యర్థులకు ఆమె చెబుతున్న చిట్కాలు ఇవే
తాము నిర్దేశించుకున్న లక్షాన్ని సాధించాలనే కృషి పట్టుదల ఉంటే చాలు.. సాధించలేదని ఏదీ ఉండదు అని అనేక మంది నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఫార్మసిస్ట్ కూతురు IAS అయ్యింది. అది కూడా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన దీక్షిత జోషి UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022లో 58వ ర్యాంక్ సాధించి.. ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
