Cycling In Leh Ladakh: హిమశిఖరాలపై సైక్లింగ్.. సరికొత్త రికార్డు సృష్టించిన అనంతపురం అమ్మాయి
Ladakh Cycling: లేహ్ లద్దాక్ లో తెలుగమ్మాయి సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మంచు కొండల్లో సైకిల్ యాత్ర చేసి తెలుగువారి పేరును రికార్డుల్లోకి ఎక్కించింది. 17 ఏళ్ళ నిహారిక 6వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది. అనంతపురం జిల్లాకు నిహారిక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ సహసం చేసింది. చిన్నప్పటి నుంచి సైక్లింగ్ పై ఉన్న ఆసక్తితో నిహారిక ముంబై నుంచి హైదరాబాద్ కు 7వందల కిలోమీటర్లు సైకిల్ పై వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచింది...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
