AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalluri Naresh

Nalluri Naresh

Senior Correspondent (Anantapur District) - TV9 Telugu

naresh.nalluri@tv9.com

టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.

Read More
AP News: బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం

AP News: బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం

జాకెట్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మండలం జొన్నగిరి గ్రామంలో జాకెట్ కోసం రెండు కుటుంబాలు తలలలు పగిలేటట్టు కొట్టుకున్నారు. సుంకులమ్మ అనే మహిళ ఉతికి ఆరేసిన తన నాలుగు జాకెట్లు కనిపించకపోవడంతో వెతకటం..

Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..

Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..

అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి దుండగుడు ప్రయత్నించాడు. అయితే సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి అనంతపురం రైల్వేస్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఎటిఎంలోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. డబ్బులు డ్రా చేస్తున్నట్లు కాసేపు నటించి ఏటీఎం పగలగొట్టేందుకు..

Andhra: ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్‌లో ప్లాన్.. చివరకు జరిగిందిదే.. వీడియో

Andhra: ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్‌లో ప్లాన్.. చివరకు జరిగిందిదే.. వీడియో

వాసవి కలెక్షన్స్ అని బోర్డు.. దగ దగా అని మెరిసే ఆభరణాలు కనిపించడంతో.. చూపు దాని వైపు పడంది.. ఇంకేముంది.. లేడీ గ్యాంగ్ అంతా.. అటువైపు అడుగులు వేశారు.. గోల్డ్ షాప్ అనుకుని రోల్డ్ గోల్డ్ షాపులో వెళ్లిన ఆ కిలాడీ మహిళలు.. చేతివాటం చూపించారు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో జరిగింది.

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

Watch Video: పాడెపై శవాన్ని మోసుకెళ్తుంటే హారన్‌ కొట్టాడనీ.. RTC బస్సు డ్రైవర్‌ను చితకబాదారు! వీడియో వైరల్

పుట్టెడు దుఃఖంలో రోడ్డుపై పాడే మొసుకెళ్తుండగా.. వెనకే వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టాడు. అంతే. మృతుడి బంధువులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది మృతుడి బంధువులు పాడే కాసేపు పక్కకు పెట్టి... ఆర్టీసీ డ్రైవర్ పని పట్టారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసి చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటట్టింట వైరల్‌గా మారింది..

Andhra: ఆయన హిందూ.. ఆశ్రమం నడిపేది క్రిస్టియన్స్.. అంత్యక్రియలు చేసింది ముస్లింలు

Andhra: ఆయన హిందూ.. ఆశ్రమం నడిపేది క్రిస్టియన్స్.. అంత్యక్రియలు చేసింది ముస్లింలు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న వృద్ధాప్యంలో ప్రశాంతి వృద్ధాశ్రమంలో నివసిస్తూ ఉండగా అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణించిన విషయం తెలియజేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫోన్ చేసినా, ఇద్దరు కుమార్తెలు రావడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం.

Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..

Andhra: వీడెవడ్రా బాబూ..! అర్థరాత్రి బట్టలు లేకుండా లోపలకు దూరి..

దొంగతనానికి వెళ్లేటప్పుడు దొంగ అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తాడు.. ఇది వరకు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్.. లేదా టవల్ చుట్టుకోవడం.. కేవలం ఒంటిపై చెడ్డి మాత్రమే వేసుకొని ఒంటినిండా ఆయిల్ పూసుకుని దొంగతనానికి వెళ్తారు.. కానీ..

పంట పొలాలకు వెళ్లి.. ఇంతకీ ఇంటికి రాని రైతులు.. తీరా చూస్తే, గుండె గుభేల్..!

పంట పొలాలకు వెళ్లి.. ఇంతకీ ఇంటికి రాని రైతులు.. తీరా చూస్తే, గుండె గుభేల్..!

శ్రీసత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటను రక్షించుకునేందుకు పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, పుట్టపర్తిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. ఒడిసి మండలం నవాబుకోట గ్రామానికి చెందిన రైతు రమణ పొలానికి నీళ్ళు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తో మృతి చెందాడు.

రైల్లో సీటు కోసం లొల్లి.. కట్ చేస్తే జేబులోంచి తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి!

రైల్లో సీటు కోసం లొల్లి.. కట్ చేస్తే జేబులోంచి తుపాకీ తీసి ప్రయాణికులను బెదిరించిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి!

రైల్లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరి ప్రయాణికుల మధ్య సీటు కోసం గొడవ జరిగింది. మాట మాట పెరిగింది. అంతలోనే ఓ ప్రయాణికుడు తుపాకీ తీసి తోటి ప్రయాణికుడిని బెదిరించడంతో.. ఒక్కసారిగా ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు గురి అయ్యారు. ఈ గొడవ అంతా దూరం నుంచి..

Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!

Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!

మందు వ్యసనం నుంచి బయటపడాలంటే డి-అడిక్షన్ సెంటర్లకే వెళ్లాలనేది సాధారణ అభిప్రాయం. కానీ ఒక దేవాలయం ఆధ్యాత్మిక డి-అడిక్షన్ సెంటర్‌గా మారిందంటే నమ్మగలమా? అవును.. ఏపీలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా మందు వ్యసన విముక్తికి ఓ చిరునామాగా నిలుస్తోంది.

Andhra: భక్తులు లాగుతున్న రథం ఒక్కసారిగా నిలిచిపోయింది.. ఈ ఏనుగు ఏం చేసిందంటే..?

Andhra: భక్తులు లాగుతున్న రథం ఒక్కసారిగా నిలిచిపోయింది.. ఈ ఏనుగు ఏం చేసిందంటే..?

అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠంలో జరిగిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మధ్యలో ఆగిపోయిన భారీ రథాన్ని భక్తులు కదిలించలేకపోయినా, మఠానికి చెందిన ఏనుగు చక్రాలను తలతో నెట్టడంతో రథం మళ్లీ ముందుకు కదిలింది. ఈ దృశ్యం భక్తులను ఆహ్లాదపరిచింది.

అత్తగారింట్లో కజ్జికాయలు సమానంగా పెట్టలేదని పోలీసులుకు చిన్నళ్లుడు ఫోన్.. ఆ తర్వాత..

అత్తగారింట్లో కజ్జికాయలు సమానంగా పెట్టలేదని పోలీసులుకు చిన్నళ్లుడు ఫోన్.. ఆ తర్వాత..

అనంతపురం జిల్లా ఉరవకొండలో కజ్జికాయల పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌ వరకు చేరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముగ్గురు అల్లుళ్లలో ఇద్దరికే కజ్జికాయలు పెట్టి చిన్నల్లుడిని విస్మరించడంతో వాగ్వాదం జరిగింది. అత్త డయల్‌ 100కు ఫోన్ చేయడంతో చేరుకున్న కానిస్టేబుల్ రాజగోపాల్ ముగ్గురికీ సమానంగా కజ్జికాయలు పంచి సమస్యను సర్దిచేశారు.

Andhra: రేయ్ ఏంట్రా ఇది.. బాబా గుడికి వచ్చి మహా భక్తుడిలా మొక్కాడు.. కానీ, పోయేటప్పుడు మాత్రం..

Andhra: రేయ్ ఏంట్రా ఇది.. బాబా గుడికి వచ్చి మహా భక్తుడిలా మొక్కాడు.. కానీ, పోయేటప్పుడు మాత్రం..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా గుడికి ఓ దుండగుడు బ్యాగ్ తగిలించుకొని భక్తుడిలా గుడిలో ఎంటర్ అయ్యాడు. గుడికి వచ్చిన ఆ భక్తుడు దేవుడిని దర్శించుకోకుండా.. శఠగోపంపై కన్నేసాడు. సాయిబాబా చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే చేసి.. శఠగోపం దగ్గరికి వచ్చాడు.