టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Andhra Pradesh: చుట్టూ కొండలు.. మధ్యలో పచ్చని పంట పొలం.. కట్ చేస్తే కంటైనర్లో ఊహించని..
చుట్టూ కొండలు.. మధ్యలో జనం కంటపడని ఒక రహస్య ప్రాంతం.. అక్కడ ఉన్న ఒక కంటైనర్ తాళం తీసిన పోలీసులకు షాక్ అయ్యే దృశ్యం కనిపించింది. వేల సంఖ్యలో డిటోనేటర్లు, వందల కొద్దీ జిలెటిన్ స్టిక్స్ వంంటి భారీ పేలుడు పదార్థాల డంప్ను మడకశిర పోలీసులు బట్టబయలు చేశారు. అసలు ఒక సామాన్య రైతు పొలంలోకి ఇన్ని పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి?
- Nalluri Naresh
- Updated on: Feb 25, 2026
- 8:17 pm
Andhra: కరుడగట్టిన నేరస్తుడు అనుకునేరు.. అంతకుమించి.. అసలు విషయం తెలిస్తే షాకే
సరిగ్గా ఇప్పుడు కూడా అలాగే తనకల్లు మండలం నందిగానిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళను అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు కత్తితో చంపేస్తానని బెదిరించాడు. ఏకంగా ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి చేతిలో కత్తి పట్టుకుని చంపేస్తానని బెదిరించడంతో మహిళ తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Nalluri Naresh
- Updated on: Feb 24, 2026
- 9:13 am
Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు
ఓ ఐచర్ డ్రైవర్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. దారి తెలియక గూగుల్ మ్యాప్స్ నమ్మాడు. ఇంకేముంది ఏకంగా ప్రాణానికే ఎసరోచ్చింది. కొంచెం తేడా వచ్చినా పై ప్రాణాలు పైనే పోయాయి. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
- Nalluri Naresh
- Updated on: Feb 24, 2026
- 8:13 am
Andhra: ఈ చెంబు అలాంటి ఇలాంటిది కాదా..? అది ఇంట్లో ఉంటే సిరుల పంటేనా
“రైస్ పుల్లింగ్ మహిమగల రాగి చెంబు” అంటూ అమాయకులను మోసం చేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. వెయ్యి రూపాయల విలువ కూడా లేని రాగి చెంబులను లక్షలకు అమ్ముతూ కోట్ల రూపాయలు వస్తాయని నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- Nalluri Naresh
- Updated on: Feb 22, 2026
- 8:00 pm
సొంతింటి కల నెరవేర్చుకుంటున్న ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ..! భూమి పూజకు ముహూర్తం ఖరారు!
హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ... ఇన్ని రోజులు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో ఓ ఇంటి వాడవుతున్నారు. అదే ఓ సొంతిల్లు కట్టుకుంటున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్ నుంచి వచ్చి వెళుతుంటారు.
- Nalluri Naresh
- Updated on: Feb 19, 2026
- 6:56 pm
Andhra Pradesh: ఎందుకు నవీన్ ఇలా చేశావ్.. మొబైల్ రీఛార్జ్కు డబ్బులు ఇవ్వలేదని..
మొబైల్ రీఛార్జ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. రీజార్జ్ కోసం.. తండ్రి వంద రూపాయలు ఇవ్వలేదని ఓ యువకుడు నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన తల్లిదండ్రులను, బంధువులను, గ్రామస్థులను శోకసముద్రంలో ముంచింది.
- Nalluri Naresh
- Updated on: Feb 17, 2026
- 7:51 pm
Andhra Pradesh: మనిషి రూపంలో శివలింగం.. ఏడవ శతాబ్దం నాటి అద్భుత ఆలయం గురించి తెలుసా..?
సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా మనకు దర్శనమిచ్చేది ఆ పరమేశ్వరుడి లింగ రూపం. కానీ మీరు ఎప్పుడైనా నిలువెత్తు విగ్రహ రూపంలో ఉన్న శివుడిని చూశారా..? లింగాభిషేకాలకు బదులు ఆ మానవ రూపానికే అభిషేకాలు జరిగే అరుదైన క్షేత్రం గురించి విన్నారా..? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Feb 14, 2026
- 5:07 pm
Anantapur district: పాపంరా.. యువ మహిళా ఎమ్మెల్యేపై చేతబడి.. 2 నెలలుగా అనారోగ్యం..
రాజకీయాలు అంటేనే ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు అనేక మార్గాలు కూడా అన్వేషిస్తుంటారు. కానీ ఆ జిల్లాలో ఓ ఎమ్మెల్యేపై ఏకంగా క్షుద్ర పూజలు చేశారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అది కూడా ఓ మహిళా ఎమ్మెల్యే పై చేతబడి చేశారని తెలియడంతో.. ఇప్పుడు ఈ పొలిటికల్ చేతబడి హాట్ టాపిక్గా మారింది. మహిళా ఎమ్మెల్యే టార్గెట్గా జరిగిన ఈ తాంత్రిక క్రియల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు?? ఇది ప్రత్యర్థుల పనా??? లేక సొంత పార్టీలోనే మహిళా ఎమ్మెల్యే ఎదుగుదల గిట్టని వారి కుట్రనా??? అనంతపురం జిల్లా పాలిటిక్స్లో హీట్ పెంచుతున్న ఈ వింత ఉదంతంపై పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు.
- Nalluri Naresh
- Updated on: Feb 9, 2026
- 11:04 am
Anantapur: పొద్దున్న ముగ్గురిపై దాడి చేసి గాయపరిచింది.. సాయంత్రం అయ్యేసరికి ఇలా..
అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడలో చిరుత దాడి అంటూ కలకలం రేగింది. ముగ్గురిపై దాడి జరగడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అటవీశాఖ దర్యాప్తులో దాడులు చేసినది చిరుత కాదని, అడవి పిల్లి అని నిర్ధారణకు వచ్చింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
- Nalluri Naresh
- Updated on: Feb 2, 2026
- 7:32 pm
Andhra Pradesh: హెల్మెట్ లేకుండా బైక్పై వచ్చిన యువకుడు.. సడెన్గా మంత్రి ఆపి ఏం చేశారో తెలుసా..? వీడియో
ఏపీలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా కనిపించిన ఓ యువకుడికి.. మంత్రి క్లాస్ పీకారు.. కాస్ట్లీ బైక్ సరే.. హెల్మెట్ ఎక్కడ అంటూ మంత్రి సవిత.. ఆ యువకుడిని ప్రశ్నించారు.
- Nalluri Naresh
- Updated on: Jan 31, 2026
- 11:11 am
Andhra News: ఎంత కష్టమొచ్చిందో పాపం.. పుట్టిన రెండ్రోజులకే పాపను దూరం చేసుకున్న తల్లి.. అంతలోనే
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బిడ్డను పోశించే శక్తిలేక.. పుట్టిన రెండ్రోజులకే పాపను మరొకరికి అప్పగించారు తల్లిదండ్రులు. అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా నాలుగో సంతానం కూడా ఆడబిడ్డ అవడంతో పొత్తిల్లోనే బిడ్డను దూరం చేసుకున్నారు. పసికందును వేరొకరికి అప్పగించి హాస్పిటల్లో చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో హాస్పిటల్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకొని మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
- Nalluri Naresh
- Updated on: Jan 30, 2026
- 5:24 pm
Andhra: అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ వీడియోలతో మెసేజ్.. సీన్ కట్ చేస్తే..
గురుడికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయమైంది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. ఆమెను బుట్టలో వేసుకోవాలనుకున్నాడు.. ఆ మహిళ ఎవరు..? ఏంటి అనేది తెలియక.. అర్ధరాత్రి అశ్లీల ఫోటోలు, అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్లు పెట్టాడు.. కట్ చేస్తే, జైలు పాలయ్యాడు ఓ జిమ్ ఓనర్..
- Nalluri Naresh
- Updated on: Jan 29, 2026
- 6:54 pm