టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Andhra News: కన్న తండ్రే.. కాలయముడై.. కడుపున పుట్టారని కూడా చూడకుండా..
ఈ విశ్వంలోనే అపురూపమైన బంధం ఏదైనా ఉందంటే.. అది కేవలం తల్లిబిడ్డల బంధం మాత్రమే.. కానీ ఈ మధ్య కాలంలో కొందరు తల్లిదండ్రలు అ బందానికి ఉన్న అర్థాన్నే మార్చేస్తున్నారు. నవమాసాలు మోసి, కని పెంచిన కన్న బిడ్డలను పొత్తిళ్లలోనే చిదిమేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు అభంశుభం తెలియని చిన్నారులను కడతేర్చాడు.
- Nalluri Naresh
- Updated on: Dec 23, 2025
- 7:19 pm
అమాయకుడు అనుకుంటే పొరపాటే.. ఇతను ఏం చేశాడో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..
అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో జనాలపై కత్తితో దాడి చేస్తున్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో దుండగుడిపై పట్టుకునేందుకు కాల్పుడు జరిపిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది.
- Nalluri Naresh
- Updated on: Dec 22, 2025
- 10:39 pm
Anantapur: ఇటు చర్మవ్యాధికి.. అటు ఒబేసిటీకి కలిపి మందులు వాడింది.. చివరకు..
చర్మవ్యాధి చికిత్స పేరుతో వాడిన మందులే ఓ విద్యార్థినిని బలి తీసుకున్నాయా..? ఒబేసిటీ తగ్గించేందుకు తీసుకున్న అదనపు డోసులు ప్రాణాంతకంగా మారాయా..? అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న మాధుర్య ఆకస్మిక మృతి విద్యార్థుల్లో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు ఇలా ..
- Nalluri Naresh
- Updated on: Dec 21, 2025
- 2:35 pm
Andhra: ఓరి వీడు పాడుగాను.. అక్కడెక్కడో కాదు డైరెక్టుగా అక్కడే కొరికాడు
కుక్క కాదు… కుక్క యజమానే కుక్కలా కరిచాడు.. కొరికాడు! పెంపుడు కుక్క విషయమై తలెత్తిన గొడవలో ఎదురింటి వ్యక్తిపై దాడి చేసి మర్మాంగాన్ని కొరికిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు.
- Nalluri Naresh
- Updated on: Dec 20, 2025
- 7:49 pm
Andhra Pradesh: లవర్ కోసం మతం మారిన యువకుడు.. కట్ చేస్తే.. కటకటాల్లోకి.. ఏం జరిగిందంటే..?
ప్రేమించిన యువతి కోసం ఇస్లాంలోకి మారిన ధనుంజయ్ తన పేరును షేక్ మొహమ్మద్ ఆసిఫ్గా మార్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్న అతడు చేసిన ఓ తప్పుతో వివాదంలో చిక్కుకున్నాడు. ఏకంగా జైలుకే వెళ్లాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Dec 19, 2025
- 1:45 pm
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం.. అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండలో విషాదం చోటుచేసుకుంది. గంగాధర్ అనే 46 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఖర్జూరం తింటుండగా, విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మరణించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Nalluri Naresh
- Updated on: Dec 7, 2025
- 8:36 am
Anantapur: ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఎవరైనా ఇంత పని చేస్తారా..? వామ్మో..
ఒక నెల అద్దె ఆలస్యమైనా ఇంటి ఓనర్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి. అద్దె కట్టలేకపోతే అదే ఇంట్లో ఉండటం అసంభవం. కానీ అనంతపురం గుత్తిలో అద్దె ఎగ్గొట్టేందుకు దంపతులు చేసిన పని మాత్రం కిరాతకాన్ని మించిపోయింది. పదివేల అప్పు… నెలలుగా బకాయి అద్దె… ఒత్తిడి పెంచిన ఇంటి యజమానిని ఈ లోకం నుంచి పంపించివేశారు దంపతులు.
- Nalluri Naresh
- Updated on: Dec 7, 2025
- 6:59 am
Andhra: రిజర్వాయర్లో దొరికిన కుళ్లిన డెడ్బాడీ.. 6 నెలల తర్వాత తేలిన అసలు నిజం..
భర్త దగ్గర దొరకని సంతోషం.. వేరే మగాడి దగ్గర దొరుకుతుందని కొంతమంది భార్యలు.. వివాహ బంధాన్ని తెంచుకోవటానికి కూడా వెనుకాడడం లేదు.. ఆఖరికి అడ్డొచ్చిన భర్తలను కూడా చంపేస్తున్నారు.. రోజు తాగి వచ్చి కొడుతున్నాడని.. వేధిస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేయించింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆ డెడ్బాడీని రిజర్వాయర్ నీటిలో పడేసింది. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ఆ భార్య బాగోతాన్ని ఆరు నెలల తర్వాత పోలీసులు బట్టబయలు చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా లో ఆరు నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. భార్య అసలు నిందితురాలని తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు.
- Nalluri Naresh
- Updated on: Dec 6, 2025
- 5:23 pm
Andhra: ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
రాయదుర్గం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిగేదొడ్డి గ్రామం మహిళలు 40 సంవత్సరాలుగా పెరుగును విక్రయిస్తూ వందల కుటుంబాలను పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం పెరుగు కుండలు తీసుకొని రాయదుర్గం పట్టణంలో అమ్మకానికి వెళ్తారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం, రుణ సబ్సిడీలు అందితే వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది అని గ్రామ మహిళలు అభిప్రాయపడుతున్నారు.
- Nalluri Naresh
- Updated on: Dec 5, 2025
- 8:16 pm
Andhra: వారు తొక్కితే రోగాలన్నీ మటుమాయం..! కాలి స్పర్శ తగిలితే సంతాన భాగ్యం..!
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో జరిగే భూతప్పల ఉత్సవం ప్రత్యేక ఆచారాలతో ఆకట్టుకుంటోంది. దైవస్వరూపులుగా భావించే భూతప్పల కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయనీ, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనీ స్థానికుల విశ్వాసం. అందుకే తడి బట్టలతో భక్తులు భూతప్పలు నడిచే దారిలో పొర్లు దండాలు పెట్టి బోర్లా పడుకుంటారు.
- Nalluri Naresh
- Updated on: Dec 5, 2025
- 5:54 pm
Andhra News: అయ్యో పాపం.. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు!.. మనస్థాపంతో విద్యార్థిని..
ఓవైపు ఆకతాయి వేధింపులు.. మరోవైపు సమస్య చెప్తే పోలీసులు రెస్పాండ్ అవ్వలేదని మనస్థాపం.. ఈ రెండు కారణాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తనను వేధిస్తున్న ఆకతాయిలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని మనస్థాపానికి గురైన స్పందన అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.
- Nalluri Naresh
- Updated on: Dec 4, 2025
- 6:28 pm
Snake Bite: నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటేసిన పాము.. తమ్ముడు మృతి.. అన్న పరిస్థితి విషమం!
Snake Bite: చిన్నారులకు పాము కాటేసిన విషయం తమకు తెలియదని, కడుపు నొప్పి రావడంతో్ ఆస్పత్రికి తరలించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాము కాటేసిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో విషం..
- Nalluri Naresh
- Updated on: Dec 3, 2025
- 4:52 pm