టీవీ9 లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. 2009లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించారు. జర్నలిస్టుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది. 2013 నుంచి టీవీ9 సంస్థలో హైదరాబాద్, విజయవాడలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశారు. క్రైమ్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో అనేక పరిశోధనాత్మక, స్టింగ్ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Andhra News: అయ్యో పాపం.. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు!.. మనస్థాపంతో విద్యార్థిని..
ఓవైపు ఆకతాయి వేధింపులు.. మరోవైపు సమస్య చెప్తే పోలీసులు రెస్పాండ్ అవ్వలేదని మనస్థాపం.. ఈ రెండు కారణాలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తనను వేధిస్తున్న ఆకతాయిలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని మనస్థాపానికి గురైన స్పందన అనే ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.
- Nalluri Naresh
- Updated on: Dec 4, 2025
- 6:28 pm
Snake Bite: నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కాటేసిన పాము.. తమ్ముడు మృతి.. అన్న పరిస్థితి విషమం!
Snake Bite: చిన్నారులకు పాము కాటేసిన విషయం తమకు తెలియదని, కడుపు నొప్పి రావడంతో్ ఆస్పత్రికి తరలించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం శివరామరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాము కాటేసిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో విషం..
- Nalluri Naresh
- Updated on: Dec 3, 2025
- 4:52 pm
Andhra: డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా
కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు. అటు బాధితురాలు రమణమ్మ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లగా..
- Nalluri Naresh
- Updated on: Dec 3, 2025
- 12:30 pm
Andhra: ముసలోడు మామూలోడు కాదు మావ.! అప్పుడే 35 ఏళ్ల క్రితం.. ఏం చేశాడో తెలిస్తే స్టన్
1992 డిసెంబర్ 28వ తేదీన APSRTCకు చెందిన AP 9Z 4105 బస్సు దోపిడీ జరిగింది. జల్లిపల్లి-కుడేరు మధ్య అర్ధరాత్రి మదనపల్లి డిపోకు చెందిన ఓ బస్సులోకి ముగ్గురు దొంగలు ఎక్కి డ్రైవర్ను, ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు బలవంతంగా దోచుకుని బస్సు నుంచి దిగి పారిపోయారు.
- Nalluri Naresh
- Updated on: Dec 2, 2025
- 12:39 pm
Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. పిల్లలు లేరని దత్తత తీసుకున్న 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి వీరాంజనేయులు, అతని బావమరిది నరసింహులు నెలల తరబడి లైంగిక దాడి చేశారు. ఐదు నెలల గర్భవతి అయిన బాలిక ఆసుపత్రికి వెళ్లడంతో ఈ దారుణం బయటపడింది.
- Nalluri Naresh
- Updated on: Dec 1, 2025
- 8:23 pm
Andhra: నన్ను తిడతారా..? మిమల్ని ఏడిపిస్తాను చూడండి అంటూ రూమ్లోకి వెళ్లింది.. కాసేపటికి..
హిందూపురం పట్టణంలో చోటుచేసుకున్న విషాదం రీల్స్ మోజు యువతను ఎంత ప్రమాదకర దారికి నెడుతుందో చాటిచెప్పింది. సత్యనారాయణపేటకు చెందిన భానుతేజ (19) ఎప్పుడూ మొబైల్లో రీల్స్లో గంటలు గంటలు గడిపేది. బుక్ పట్టుకుని కూడా రీల్స్ చూసేది. దీంతో తండ్రి హెచ్చరించాడు.
- Nalluri Naresh
- Updated on: Nov 29, 2025
- 7:05 pm
Andhra Pradesh: ఎంత పనిచేశావ్ తల్లి.. కొడుకును చంపి.. ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఇదేనా..
అల్లారుముద్దుగా పెంచిన కొడుకును చంపింది. ఆ తర్వాత తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కలచివేస్తుంది. మహిళ తల్లిదండ్రులు భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది..? మహిళ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అనేది తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Nov 28, 2025
- 10:39 am
Andhra Pradesh: ఛీ.. నీచుడా.. బావ మీద కోపంతో మేనల్లుడిని దారుణంగా..
తల్లిదండ్రులపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కొంతమంది పేరెంట్స్పై కోపంతో పిల్లల దారుణాలకు ఒడిగట్టారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన బావపై ఉన్న కోపంతో మేనమామ ప్రసాద్ మేనల్లుడిపై కిరాతకానికి పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Nalluri Naresh
- Updated on: Nov 27, 2025
- 12:36 pm
మరో ప్రపంచకప్ భారత్ వశం.. కెప్టెన్ మరెవరో కాదు మన తెలుగమ్మాయే
భారత్ అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కెప్టెన్ దీపిక అద్భుతమైన నాయకత్వంతో ఈ చారిత్రక విజయాన్ని సాధించింది. బాల్యం నుంచే కంటిచూపు కోల్పోయినా, పట్టుదలతో క్రీడాకారిణిగా ఎదిగి, దేశానికి ప్రపంచ కప్ అందించిన దీపిక ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి.
- Nalluri Naresh
- Updated on: Nov 26, 2025
- 3:41 pm
Andhra Pradesh: అయ్యో పాపం.. అమ్మాయిలు చేసిన పనికి బాధతో ఆ యువకులు ఏం చేశారంటే..?
మరికొద్ది రోజుల్లో నిశ్చితార్థం.. చుట్టాలు అందరికీ ఈ విషయం చెప్పుకున్నారు. సడెన్గా ఉన్నట్టుండి అమ్మాయి అదృశ్యం అయితే.. ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.. చుట్టాలు, గ్రామంలో పరువు పోతుంది. ఇటువంటి ఘటనే ఇద్దరు యువకులకు ఎదురైంది. ఆ బాధను తట్టుకోలేక వారు కఠిన నిర్ణయ తీసుకున్నారు. ఈ ఘటనలు ఏపీలో చోటుచేసుకున్నాయి.
- Nalluri Naresh
- Updated on: Nov 27, 2025
- 11:38 am
Andhra: ఆటగదరా శివ.. పెళ్లికి వెళ్లి ఇంటికి బయలుదేరాడు.. అంతలోనే..
బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు.. అక్కడ ఆనందంగా గడిపాడు.. మొత్తం శుభకార్యం అయిపోయాక ఇంటికి తిరిగి వెళుతుండగా.. బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.. పెళ్ళికని వెళ్లిన వాడు తిరిగిరాని పరలోకానికి వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
- Nalluri Naresh
- Updated on: Nov 24, 2025
- 7:34 pm
ఒక్క ఎకరంతో మొదలై.. 100కు పైగా దేశాల్లో సేవలు.. శ్రీ సత్యసాయి ట్రస్ట్ గురించి ఇవి తెలుసా..?
శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆయన దైవత్వాన్ని చాటిన మానవ సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. విద్య, వైద్యం, తాగునీరు వంటి రంగాలలో సాయి ట్రస్ట్ అందించిన సేవలు కోట్లాది మంది భక్తులను ఆకర్షించాయి. ఈ మహోత్సవానికి దేశ, విదేశాల నుండి ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
- Nalluri Naresh
- Updated on: Nov 23, 2025
- 11:58 am